వోక్స్ వ్యాగన్ కేసులో సాక్షిగా ఉన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు శుక్రవారం నోటీసులు ఇచ్చింది. సెప్టెంబర్ 12న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విశాఖపట్నంలో కార్ల ఫ్యాక్టరీ పెట్టేందుకు వోక్స్ వ్యాగన్ కు మధ్యవర్తిగా ఉన్న వశిష్ట వాహన్ అనే సంస్థకు ఏపీ సర్కారు రూ.12 కోట్లు చెల్లించింది. అయితే తనకు ఆ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని వోక్స్ వ్యాగన్ చెప్పడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2005లో కేసు నమోదు చేసిన సీబీఐ రూ.7 కోట్లు రికవరీ చేసింది. ఈ స్కామ్ జరిగినప్పుడు బొత్స సత్యనారాయణ భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్నారు.
వోక్స్ వ్యాగన్ కేసులో బొత్సకు సీబీఐ నోటీసులు
- ఆంధ్రప్రదేశ్
- August 24, 2019
లేటెస్ట్
- రైతులు-వానాకాలం సాగు | ఇరానీ చాయ్-హైదరాబాద్ | మామిడి అమ్మకం రకాలు | ఓల్డ్ మ్యాన్-క్రికెట్|V6
- కేబినెట్ భేటీకి ఈసీ ఓకే .. షరతులతో కూడిన పర్మిషన్
- పోలీసులకు సైబర్ సవాల్..రోజురోజుకు పెరుగుతున్న నేరాలు
- ఈసారి మస్తు వానలు..కాలం మంచిగైతదన్న వాతావరణ శాఖ
- బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు మేలు చేయలేకపోయాం: నార్సింగి కౌన్సిలర్లు
- IPL 202: కోల్ కతా-రాజస్థాన్ మ్యాచ్ రద్దు..
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- My Dear Donga OTT: 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్తో ఓటిటీలో దూసుకెళ్తున్న..అభినవ్ గోమఠం కొత్త మూవీ
- లారీ డీజిల్ ట్యాంక్ పేలి చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
- లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..