దేశం

ఎన్డీయే పక్ష నేతగా మోదీ ఏకగ్రీవం..

ఎన్డీఏ పార్టీల సమావేశం ప్రధాని నివాసంలో ముగిసింది. దాదాపుగంటపాటు కొనసాగిన ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించారు. ఎన్డీయే భాగస్వామ్య నేతలు మోదీని మరో

Read More

ఓవర్ టు ఢిల్లీ: ప్రాంతీయ పార్టీలతో ఇండియా Vs ఎన్డీఏ మీటింగ్స్

= ఇండియా X ఎన్డీఏ = ఇవాళే రెండు కూటముల మీటింగ్స్ = హస్తిన బయల్దేరిన పవన్, బాబు = ఒకే ఫ్లైట్ ఎక్కిన నితీశ్, తేజస్వీ = ఆసక్తికరంగా మారిన పాలి

Read More

తుది ఫలితాలు వెల్లడించిన ఈసీ

 బీజేపీకి 240, కాంగ్రెస్ కు 99  చివరన వెలువడ్డ ‘బీడ్’ రిజల్ట్ ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను ప్రకటించింది. &

Read More

రాహుల్‌ గాంధీకి ప్రియాంక ఎమోషనల్ లెటర్

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీకి ఆయన చెల్లి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం లేఖ రాశారు. లోక్ సభ ఎన్నికలు 2024లో వయనాడ్, రాయ్ బరేలీలో రెండు చోట్లా పోటీ

Read More

రామజన్మ భూమి వర్క్అవుట్ కాలే: అయోధ్యలో BJP ఓడిపోవడానికి ఈ ఐదు కారణాలే

సరిగ్గా ఆరు నెలల క్రితం దేశమంతా రామజన్మ భూమి చర్చ.. అయోధ్యలో రామమందిర నిర్మాణం అది చాలామంది ఎన్నో ఏళ్ల కాల.. హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ విషయం

Read More

డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా ఫడ్నవీస్ షాకింగ్ డెసిషన్

మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అవుర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో ముందుకెళ్లిన బీజేపీకి ఈ ఎన్నికల్లో అనుకున్నంత ఫలితాలు రాలేదు. మ

Read More

ఎన్నికల్లో ఓటమి పాలైన సినీ తారలు

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అత్యధిక సీట్లు గెలుచుకుంది. 400 సీట్లు టార్గెట్ గా బరిలోకి దిగిన బీజేపీకి ఇండియా కూటమి గట్టి పోటీనిచ్చి్ంది. ద

Read More

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..

ఢిల్లీ:  దేశరాజధాని ఢిల్లీ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జూన్ 5వ తేదీ బుధవారం దక్షిణ ఢిల్లీలోని లజ్‌పత్ నగర్‌లోని ఐ7 చౌదరి ఐ సెంటర

Read More

ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలె : సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.  మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదన్నారు.  NDA మిత్రపక్షాలు మోదీన

Read More

జూన్ 8న మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం

లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన క్రమంలో మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 

Read More

యువ ఎంపీలు వీళ్లే.. 25 ఏళ్లకే పార్లమెంట్కు

2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నలుగురు ఎంపీలు 25 ఏళ్లకే పార్లమెంట్ లో అడుగుపెట్టనున్నారు.  ఇందులో  శాంభవి చౌదరి, పుష్పేంద్ర సరోజ్, ప్రియా

Read More

ప్రపంచ పర్యావరణ దినోత్సవం: ఢిల్లీ బుద్ధ జయంతి పార్కులో.. మొక్కలు నాటిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కులో మొక్కలు నాటడం ద్వారా ఏక్ పేడ్ మా కే నామ్(

Read More

సినిమాల నుండి పార్లమెంటుకు.. లోక్ సభ ఎన్నికలలో గెలిచిన సినీ ప్రముఖులు వీరే

ఇటీవల దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.  జూన్ 4న భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)

Read More