దేశం
క్వింటా వెల్లుల్లి రూ.20 వేలు.. రైతుల పంట పడింది
నిన్న మొన్నటి వరకు టమాటా, ఉల్లిపాయల ధరలు పెరిగాయి. . ఇక ఇప్పుడు.. వెల్లుల్లి వంతు వచ్చింది. దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరుగుతున
Read Moreబేవార్స్ కామెడీ ప్రాణం తీసింది : పురుషనాళంలోకి ఎలక్ట్రిక్ బ్లోడైయ్యర్ తో వేడి గాలి
ఇద్దరు స్నేహితులు సరదాగా చేసిన పని ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. 24 ఏళ్ల యోగీష్, 25 ఏళ్ల మురళి ఇద్దరు మంచి ఫ్రెండ్స్. బెంగళూరులోని సంపిగేహళ్లి &n
Read Moreఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు..
ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం(New Financial Year) మొదలవబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఐటీ నిబంధనలు(it rules) కూడా మారిపోయాయి. కొత్త ఆర్థిక
Read Moreబీహార్ లోక్సభ ఎన్నికల్లో.. AIMIM 16 మంది అభ్యర్థులు
అసదుద్దీన్ ఓవైసీ AIMIM పార్టీ బీహార్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయాని నిర్ణయించుకుంది. 16 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆల్ ఇం
Read Moreప్రధాని మోదీతో బిల్గేట్స్ భేటీ.. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్పై చర్చ
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధాని మోదీ ఇంట్లో శుక్రవారం భేటీ అయ్యారు. ఈభేటీలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, వాతావరణంలో మార్పులు, డిజిటల్ పబ్ల
Read Moreభారీగా పెరిగిన బంగారం ధరలు..
రోజురోజుకీ బంగారం మరింత ప్రియం అవుతోంది. ఇండియన్ మార్కెట్ లో శుక్రవారం ( మార్చి 29 ) నాటికి 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,000గా ఉండగా, 24 క్య
Read Moreలిక్కర్ బార్ స్లాబ్ కూలిపోయింది.. ముగ్గురు మద్యంప్రియులు మృతి
తమిళనాడు రాష్ట్రంలో గురువారం (మార్చి 28) రాత్రి ఓ బార్ లో పైకప్పు ఊడిపడి ముగ్గురు కస్టమర్స్ చనిపోయారు. చెన్నైలోని ఆళ్వార్పేట ప్రాంతంలోని చామియర్
Read Moreరామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తోంది. అయితే మంగళవారం కర్ణాటక రాష్ట్రంల
Read Moreకెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
ఇటీవల జరిగిన రెండు ఐపీఎల్ మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ టీమ్ ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లో గుజరాత్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో 6 రన్ల తేడాత
Read Moreడెలివరీ బాయ్స్ కష్టాలు ఇలాగే ఉంటాయి.. ఎక్కడికెళ్లినా చులకనే
ఆకలవుతున్నప్పుడు కడుపు నింపే వాడు ఆ క్షణాన దేవునితో సమానమే. అది మనం డబ్బు పెట్టి కొన్నా.. మనదాకా రావడానికి శ్రమించి వారందరికి మనం విదేయత చూపించాల్సింద
Read Moreఆప్, కాంగ్రెస్ పార్టీల కోసం .. ప్రత్యేక చట్టాలు చేయాల్నా : అనురాగ్ ఠాకూర్
యూత్ ఫర్ చేంజ్ కాన్క్లేవ్’లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫస్ట్ టైం ఓటర్లు దేశం కోసం ఓటేయాలని పిలుపు న్యూఢిల్లీ: లిక్
Read Moreనేడు బీజేపీ హెడ్ ఆఫీస్ ముందు ఇండియా కూటమి ధర్నా..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, ఎలక్టోరల్ బాండ్ ఇష్యూ పై ప్రతిపక్ష ఇండియా కూటమి శుక్రవారం మార్చి29 నాడు దేశ రాజదానిలో నిరసనలు చేపట్టనున్
Read More2047 నాటికి 8 శాతం వృద్ధి.. ఇండియన్ ఎకానమీపై ఐఎంఎఫ్ డైరెక్టర్ అంచనా
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 8 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధిని సాధిస్తుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)లోని ఇండియా ఎగ్జిక
Read More













