దేశం
Khelo India Youth Games:ఎంత ఆడితే..అంత షైన్ అవుతారు:ప్రధాని మోదీ
భారతదేశం బలమైన క్రీడా సంస్కృతిని అభివృద్ది చేస్తోందన్నారు ప్రధాని మోదీ. క్రీడా సంస్కృతి ఎంత వ్యాపిస్తే భారత దేశ శక్తి అంత పెరుగుతుందన్నారు. దేశంలో క్ర
Read MoreBSNL గేమ్ ఛేంజింగ్ ఆఫర్..చీపెస్ట్ ప్లాన్..డైలీ3GB డేటా
ప్రభుత్వరంగం టెలికం ఆపరేటర్ BSNL తమ కస్టమర్లకోసం కొత్త రీచార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో తమ కస్టమర్లు ఎయిర్ టెల్, జియో, ఐడియా వంటి ప్రైవేట్
Read MorePoKలో లష్కరే తోయిబా ట్రైనింగ్ క్యాంప్..పహల్గాం ఉగ్రదాడికి ఇక్కడినుంచే కుట్ర!
ఏప్రిల్22 పహల్గాం ఉగ్రదాడికి మూలం..26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రమూకల స్థావరం..ట్రైనింగ్ ఇవ్వడం భారత్ లో విధ్వంసానికి కుట్ర చేయడం..ఇదే లష్కర
Read MoreViral Video: చిచ్చరపిడుగు.. తల్లకిందులుగా చేతులతో 72 మెట్లు దిగింది..
హైటెక్ యుగంలో పిల్లలు.. చిచ్చర పిడుగుల్లా తయారవుతున్నారు. చిన్నారులే పెద్ద పెద్ద సాహసాలకు ఒడిగడుతున్నారు. పెద్దలు చేయలేని పనులను చిన్న చి
Read Moreఇజ్రాయెల్ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. ఎయిర్ ఇండియా విమానం దారి మళ్లింపు
ఢిల్లీ నుంచి టెల్ అవీవ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం దారి మళ్లించారు. ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ ఎయిర్ పోర్టుపై బాలిస్టిక్ క్షిపణి దాడి జరిగింది.
Read Moreఇస్రో మరో మైలురాయి..ISSకు భారత వ్యోమగామి.. ఎంతకాలం అక్కడ ఉంటారంటే
అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అనేక మైలురాళ్లను సాధించింది.అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం పురోగతి, జాతీయ ప్రయోజనాల కోసం ఆరు దశాబ
Read Moreప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ భేటీ..అసలేం జరుగుతోంది..?
ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇవాళ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత వైమాన
Read Moreపాక్ కు మరోషాక్: పోస్టల్ సర్వీస్ నిలిపివేత
పాకిస్తాన్కు భారత్ మరో షాక్ ఇచ్చింది. పహల్గామ్ దాడి తరువాత దాయాది దేశం పాకిస్తాన్ కు .. భారత్ వరుస వార్నింగ్లు ఇస్తుంది. . ఇప్పటికే దిగుమ
Read Moreపాకిస్తాన్ పై జలయుద్ధం.. బాగ్లిహార్ డ్యామ్ దగ్గర నీరు నిలిపివేసిన భారత్
ఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ - పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెల కొన్నాయి. ఉగ్రవాద భూతాన్ని కూకటివేళ్లతో పె లించాలని దృఢ ని
Read Moreలోయలో పడ్డ ఆర్మీ వాహనం..ముగ్గురు జవాన్లు మృతి
జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.
Read More128 ఏండ్ల ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ గ్రహీత స్వామి శివానంద కన్నుమూత
వారణాసి: పద్మశ్రీ అవార్డు గ్రహీత, 128 ఏండ్ల ఆధ్యాత్మిక గురువు స్వామి శివానంద శివైక్యం చెందారు. ఏప్రిల్ 30 నుంచి వారణాసిలోని BHU హాస్పి్టల్లో శివానందక
Read Moreటెన్త్లో అన్ని సబ్జెక్టులు ఫెయిల్.. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసిన పేరెంట్స్ !
పదవ తరగతిలో ఫెయిల్ అయినందుకు విద్యార్థులు సూసైడ్ చేసుకున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం.. పరీక్షల్లో ఫెయిల్ అవుతామన్న భయంతో సూసైడ్ చేసుకున్నోళ్ల గురించి
Read Moreపహల్గాం ఘటనపై వ్యాఖ్యలు .. సోనూ నిగమ్పై కేసు
బెంగళూరు: బాలీవుడ్ ఫేమస్ సింగర్ సోనూ నిగమ్ చిక్కుల్లో పడ్డారు. పహల్గాం ఘటనపై వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. బెంగళూరు విర్గోనగర్ ఈస
Read More












