దేశం
జూన్ 25ను సంవిధాన్ హత్యాదివాస్గా ప్రకటించిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం జూలై 12న కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25ను సంవిధాన్ హత్యాదివాస్ గా నిర్వహించాలని నిర్ణయించుకుంది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని
Read Moreఆషాఢ మాసంలో అంబానీ ఇంట్లో పెళ్లి.. ఏ ముహూర్తం.. ఏంటా ఆచారం..?
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అంబానీ ఇంట్లో పెళ్లి గురించే చర్చే.. కాకపోతే మన తెలుగోళ్లకు మాత్రం ఓ పెద్ద డౌట్ వచ్చింది. ఇది ఆషాఢమాసం కదా.. మూఢం కూడా ఉంది.
Read MoreSupreme Court: హైవేను అలా బ్లాక్ చేయొచ్చా?..హర్యానా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్
హర్యానా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. హర్యానా- పంజాబ్ రాష్ట్రాల మధ్య సరిహద్దు శంభూ బార్డర్ ను ఎందుకు మూసివేశారని ప్రశ్నించింది. వెంటనే హర్
Read Moreకన్నీళ్లు వస్తున్నాయి : చెల్లెలి శవాన్ని భుజాన మోస్తూ.. ఇంటికి తీసుకెళ్లిన అన్న
దేశంలో అత్యంత విషాదకరమైన ఘటన యూపీలో జరిగింది. చెల్లెలు అనారోగ్యంతో చనిపోతే.. ఇంటికి తీసుకెళ్లటానికి మార్గం లేక.. అంబులెన్స్ రాలేని పరిస్థితుల్లో.. కిల
Read MoreHMT కంపెనీ స్థలాలను కొందరు కబ్జా చేస్తున్నారు : H.D కుమారస్వామి
కుత్బుల్లాపూర్: హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంలోని HMT కంపెనీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి H.D కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజ
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో కేజ్రీవాల్కు కస్టడీ పొడగింపు
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు లిక్కర్ పాలసీ కేసులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీ పొడిగ
Read Moreజమ్మూ కశ్మీర్ లో 4.2 తీవ్రతతో భూకంపం..
జమ్మూ కాశ్మీర్లో భారీ భూకంపం సంభవించింది. కశ్మీర్ లోని బారాముల్లాలో జూ 12 2024, శుక్రవారం మధ్యహ్నాం నాడు 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Read Moreఅనంత్ అంబానీ చొక్కాపై పులితో ఉన్న బ్లూ డైమండ్.. ఎన్ని కోట్లంటే..!
ముఖేష్ అంబానీ.. ప్రపంచంలోనే ధనవంతుడు. చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తున్నాడు. ఏడాది కాలంగా ముందస్తు ఈవెంట్స్ చేస్తున్న సంగతి
Read Moreతడబడ్డ బైడెన్.. మానసికపరిస్థితిపై అనుమానాలు..
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మానసిక పరిస్థితిపై గత కొంతకాలంగా అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చోటు చేసుకున్న ఘటనలు ఆ అనుమానాలకు బలం చేకూ
Read Moreబెయిలొచ్చిన కేజ్రీవాల్ బయటకు వస్తారా రారా..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ కు సుప్రీమ్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.అయితే, బెయిల్ వచ్చినా కూడా కేజ్రీవాల్ బయటకు వచ్చే అ
Read Moreఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయనకు సుప్రీమ్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ క
Read Moreరూ. 64 కోట్ల స్కూల్ ఫీజులు .. పేరెంట్స్ కు వాపస్ ఇవ్వండి
మధ్యప్రదేశ్లో 10 ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశం అధిక ఫీజులు, పుస్తకాల రేట్లు పెంచడంపై కేసుల నమోదు భోపాల్: మధ్యప్రదేశ్లో స్టూడెంట్ల నుం
Read Moreపాయింట్ బ్లాంక్ లో తుపాకులు పెట్టి .. స్థానికులతో వంట వండించుకున్న టెర్రరిస్టులు
శ్రీనగర్: జమ్మూలోని కథువా జిల్లా బాడ్ నోటా గ్రామంలో ఆర్మీ కాన్వాయ్ పై దొంగదెబ్బ తీసి ఐదుగురిని హత్య చేసిన పాకిస్తానీ టెర్రరిస్టులు.. ఘటనకు ముందు గ్రామ
Read More












