దేశం
కుంభమేళాలో రోజూ లక్ష మందికి ఫ్రీ మీల్స్... ఇస్కాన్, అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు
మహాకుంభ్ నగర్: యూపీలోని త్రివేణి సంగమం వద్ద కొనసాగుతున్న మహా కుంభమేళాలో రోజూ లక్ష మందికి ఉచితంగా భోజనం అందిస్తున్నట్టు ఇస్కాన్ సంస్థ వెల్లడించింది. అద
Read Moreహోటల్లో అనుకోకుండా కలిసిన రాహుల్ గాంధీ , తేజస్వీ
పట్నా: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పట్నాలో అనుకోకుం డా కలుసుకున్నారు. ఓ హోటల్లో వీరిద్దరూ ఎదురుపడ్డారు. పట్నాలోని హో
Read Moreకోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం 4,701 కోట్లు
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ గత డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. సంస్థకు ఈసారి రూ.4,701 కోట్ల నికరలాభం వచ్చింది. అంతక
Read Moreటెల్కోలకు రూ.లక్ష కోట్ల బూస్ట్ ?: వొడాఫోన్ ఐడియాకు ఎంతో మేలు
భారీగా ఏజీఆర్ బకాయిలను రద్దు చేసే చాన్స్ వొడాఫోన్ ఐడియాకు ఎంతో మేలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నుంచి టెలికం పరిశ్రమకు త్వరలోనే తీపికబుర
Read Moreఐదేళ్లలో ఇండియా ఆటో ఇండస్ట్రీ నెంబర్ వన్ : నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీ: ఇండియా ఆటో మొబైల్ ఇండస్ట్రీ ఇంకో ఐదేళ్లలో ప్రపంచంలోనే నెంబర్ వన్ పొజిషన్
Read Moreఈపీఎఫ్ఓ సేవలు ఇంకా ఈజీ
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)లో సభ్యత్వం ఉన్న కొత్త ఉద్యోగులు ఇక నుంచి వ్యక్తిగత వివరాలను, ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ను
Read Moreపార్టీ ఫిరాయించిన చోట బైపోల్ తథ్యం : బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన చోట రాబోయే రోజుల్లో ఉపఎన్నికలు రావడం తథ్యమని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర
Read Moreమేఘా కృష్ణారెడ్డి అవినీతి..ప్రాజెక్టులు మూలన పడ్డాయి : కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ న్యూఢిల్లీ, వెలుగు: మేఘా కృష్ణారెడ్డి అవినీతికి కారణమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మూలప
Read Moreకేజ్రీవాల్ కారుపై రాళ్లదాడి బీజేపీ గుండాల దుశ్చర్యే.. ఆప్
కేజ్రీవాల్ కారే ఇద్దరిని ఢీకొట్టిందంటూ బీజేపీ ఆరోపణ న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేషనల్ కన్వీనర్ అర్వింద్ క
Read Moreసైఫ్ను పొడిచిన దొంగ ఇతడేనట.. ఛత్తీస్గఢ్లో ట్రైన్లో పట్టుకున్నారు..
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ను పొడిచిన వ్యక్తి దొరికిపోయాడు. డ్రెస్సులు మార్చి.. ఎవరూ గుర్తు పట్టకుండా ముంబైలో తిరిగిన వ్యక్తి.. పోలీసులు గాలింపు చర్
Read More3 హామీలు నేరవేర్చలేకపోయా.. వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆప్ ఇచ్చిన హామీల్లో ప్రధానంగా 3 హామీలు నేరవేర్చలేకపోయా
Read Moreదేశంలో 65 లక్షల మందికి ఆస్తి కార్డులు: మోదీ
ఢిల్లీ: దేశంలోని 65 లక్షల మందికి ఆస్తి కార్డు లను వర్చువల్ గా పంపిణీ చేశారు ప్రధాని మోదీ. ఈ పథకం కింద దేశంలోని 10 రాష్ట్రా లు, రెండు కేంద్రపాలిత ప్రాం
Read Moreకేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి.. న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (జనవరి 18) ఆయ
Read More












