దేశం

బొగ్గుగనిలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బీర్‌భూమ్‌ జిల్లాలోని ఓ బొగ్గు గని భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఏడుగ

Read More

మాల్దీవులకు భారత్ ఆర్థిక సాయం.. సముద్ర భద్రత, వాణిజ్య ఒప్పందంపై చర్చలు

ఐదు రోజు భారత్ పర్యటనలో భాగంగా మాల్దీవ్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ సోమవారం (అక్టోబర్ 7)న ఇండియాలకు వచ్చారు. ఈక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధ

Read More

కోల్‌కతా అత్యాచార కేసులో కోర్టుకు CBI ఛార్జ్‌షీట్.. కీలక విషయాలు వెలుగులోకి

కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆగస్ట్

Read More

రాజకీయం చేయకండి.. ఓవర్ హీట్ కారణంగా చనిపోయారు : మంత్రి మా సుబ్రమణియన్

తమిళనాడులోని మెరినా బీచ్ లో ఆదివారం (అక్టోంబర్ 7)న భారత వైమానికి దళం ఎయిర్ షోను నిర్వహించింది. వైమానికి ప్రదర్శణ చూడటానికి వచ్చిన వారిలో 100 మంది దాకా

Read More

దళిత కుటుంబంతో కలిసి వంట చేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ మహారాష్ట్రంలోని ఓ దళితుడైన సామాన్య కార్యకర్త ఇంట్లో భోజనం చేశారు. కొల్హాపూర్ లోని  షాహు పటోలే ఇంటి సా

Read More

న్యూఢిల్లీ రిచ్చెస్ట్​ రైల్వేస్టేషన్​ .. నాలుగో స్థానంలో సికింద్రాబాద్​

భారతీయ రైల్వేలకు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరుంది. ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అనే రికార్డు సైతం ఉంది. దేశ ప్రజలకు సైతం రైల్వే ప

Read More

ED Raids: ఆప్ ఎంపీ సంజయ్ ఆరోరా ఇంట్లో ఈడీ సోదాలు

భూకుంభకోణం కేసులో ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. జలంధర్, లుథియానా, గురుగ్రామ్, ఢిల్లీలోని సంజీవ్ అరోరా ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు

Read More

నేను ఆరోగ్యంగానే ఉన్నా.. రతన్ టాటా క్లారిటీ

తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తలను ఖండించారు  ప్రముఖ వ్యాపార వేత్త టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా. తాను ఆరోగ్యంగా ఉన్నానని..ఎలా

Read More

ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్కు ఢిల్లీ కోర్టు బెయిల్

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ నేత, మాజీరైల్వే మంత్రి లాలూ ప్రసాద్ కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లాలూతోపాటు ఆయన కుమారుడు తేజ స్వీ య

Read More

Viral Video: జిల్లా మేజిస్ట్రేట్కే నకిలీ బిస్లెరి వాటర్ సప్లయ్..కంపెనీపై బుల్డోజర్ చర్య

ఇటీవల కాలంలో కల్తీ ఎక్కువై పోయిందని.. ఏదీ వరిజినల్ దొరకడం లేదు..ఉప్పు, పప్పు, సబ్బులు, నూనెలు, వాటర్ ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యావసరాలన్నీ కల్తీ అవుతున

Read More

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో అమిత్ షా భేటీ..

 మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో  కేంద్రహోంమంత్రి అమిత్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతోన్న ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ, బిహా

Read More

నవదుర్గ ఉత్సవాల్లో .. బీజేపీ ఎంపీ హేమమాలిని డ్యాన్స్

దేశవ్యాప్తంగా దేవీనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. యూపీలోని మథురలో నవదుర్గ మహోత్సవ్ లో భాగంగా నృత్య ప్రదర్శన చేశారు బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హే

Read More

రాబోయే కాలంలో సెమీ కండక్టర్​ తయారీ హబ్​గా భారత్​: అశ్వినీ వైష్ణవ్​

2025 ప్రారంభంలోనే తొలి మేడిన్ ఇండియా చిప్ బెంగళూరు: వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదటి మేడిన్​ఇండియా చిప్ లను మైక్రాన్​టెక్నాలజీ తీసుకొస్తుందని కే

Read More