దేశం

సంప్రదాయాల వేడుక సంక్రాంతి.. కిషన్ రెడ్డి నివాసంలో వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

న్యూఢిల్లీ, వెలుగు: సంక్రాంతి, పొంగల్ పండుగలు భారతదేశ సంస్కృతిలో, వ్యవసాయ సంప్రదాయాలతో లోతుగా పేనవేసున్న వేడుకలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ గొప్

Read More

వ్యవసాయ పండుగ సంక్రాంతి

సంక్రాంతి అంటే సంక్రమణం. క్రాంతి అంటే వెలుగు. సంక్రాంతి అంటే కొత్త వెలుగు అనే అర్థాలతో మన పూర్వీకులు సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టతను చేకూర్చారు. &nb

Read More

జమ్మూ కాశ్మీర్​కు తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా : ప్రధాని మోదీ

రాష్ట్ర హోదాపై సీఎం ఒమర్  ప్రశ్నకు పరోక్ష సమాధానం జమ్మూ కాశ్మీర్​దేశానికి కిరీటం.. అదెప్పుడూ అందంగా ఉండాలి గాందర్బల్​ జిల్లాలో జడ్​ మోడ్​

Read More

నైనీ కోల్‌‌ బ్లాక్‌‌లో నెలాఖరుకు ఉత్పత్తి.. ఏటా 10 మిలియన్ ​టన్నుల టార్గెట్​

తొలిసారి పొరుగు రాష్ట్రంలోకి సింగరేణి నైనీ బ్లాక్‌‌లో 38 ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు  ఏటా సింగరేణికి రూ.1,000 కోట్ల ఆదాయం.. 1,

Read More

రూ.500 కోట్లు సేకరించిన వీవర్క్​

న్యూఢిల్లీ: కోవర్కింగ్ కంపెనీ వీవర్క్ ఇండియా సోమవారం రైట్స్ ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు సేకరించింది. అప్పులను తగ్గించి, మరింత వృద్ధిని సాధించడానికి ఈ న

Read More

నలుగురు పిల్లలను కంటే రూ. లక్ష బహుమతి

బ్రాహ్మణ జంటలకు మధ్యప్రదేశ్​బ్రాహ్మణ బోర్డ్ చీఫ్ ఆఫర్ భోపాల్: దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఒక్కో బ్రాహ్మణ జంట నలుగురు పిల్లలను కనడం చాలా

Read More

మొదలైన అమెజాన్​ రిపబ్లిక్ డే సేల్​

న్యూఢిల్లీ: ఈ–కామర్స్​ కంపెనీ అమెజాన్​సోమవారం నుంచి రిపబ్లిక్ డే సేల్​ను మొదలుపెట్టింది.  ఈ సందర్భంగా స్మార్ట్‌‌ఫోన్‌‌ల

Read More

24 గంటల్లో 19 లక్షల విరాళాలు : ఢిల్లీ సీఎం ఆతిశి

ఎన్నికల ఖర్చుల కోసం క్రౌడ్​ ఫండింగ్  విరాళంగా అందుకున్నఢిల్లీ సీఎం ఆతిశి న్యూఢిల్లీ: ఆన్​లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్రచారం ప్రారంభించిన 24 గం

Read More

మహా కుంభమేళా షురూ.. తొలిరోజే కోటిన్నర మంది పుణ్యస్నానాలు

భక్తజనసంద్రంగా త్రివేణి సంగమం పుష్య పౌర్ణమి కావడంతో కోటిన్నర మంది పుణ్య స్నానాలు యూపీ సర్కార్​కు  రూ.2 లక్షల కోట్ల ఆదాయం మహాకుంభనగర్

Read More

చోరీ నగలను సీజ్‌‌ చేసే అధికారం పోలీసులకు ఉంది: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: చోరీకి గురైన బంగారు నగలను, ఇతర విలువైన వస్తువులను సీజ్‌‌ చేసే అధికారం పోలీసులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. మణప్పురం

Read More

ఇద్దరు సేమ్ టూ సేమ్.. ప్రధాని మోడీ, కేజ్రీవాల్‎పై రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ, ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‎పై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. సోమవారం (జనవరి 13) నార్త్ ఈస

Read More

సైన్యంలో చేరడానికి పదో తరగతి పాసయితే చాలు.. ఎలా చేరాలో తెలుసుకోండి

ఈరోజుల్లో బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత చదువులు చదివి ఇళ్ల దగ్గర ఖాళీగా ఉండటం కంటే.. పదో తరగతి పాసవ్వగానే ఏదో ఒక ఉద్యోగంలో చేరడం ఎంతో ఉత్తమం. పదో తర

Read More

భక్తులకు గుడ్ న్యూస్.. ఇంటికే కుంభమేళా జలాలు.. ఎలాగంటే..?

లక్నో: మహాకుంభ మేళా మొదలైంది. 12 ఏండ్లకు ఒక్కసారి వచ్చే ఈ పండుగ వేళలో త్రివేణి  సంగమ క్షేత్రమైన ప్రయాగ్ రాజ్‎లో పుణ్యస్నానాలు చేయాలని చాలా మం

Read More