దేశం
హత్రాస్ దోషులను కఠినంగా శిక్షించండి
యూపీ సీఎం యోగికి రాహుల్ లేఖ న్యూఢిల్లీ: హత్రాస్ ఘటనకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధ
Read Moreదంచికొడ్తున్న వానలు .. ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత..
అస్సాంలో ఇప్పటి దాకా 66 మంది మృతి 24 లక్షల మందిని తాకిన వరద మహారాష్ట్ర, యూపీ, పంజాబ్లోనూ వానలు ఉత్తరాఖండ్లో డేంజర్ లెవల్లో ప్రవహిస్త
Read Moreమహారాష్ట్రలో మరో హిట్ అండ్ రన్
స్కూటీని ఢీ కొట్టిన బీఎండబ్ల్యూ భార్య మృతి.. భర్తకు గాయాలు ముంబైలోని వర్లీలో ఘటన కారు నడిపింది శివసేన లీడర్ కొడుకేనంటున్న స్థానికులు
Read Moreఢిల్లీ రికార్డు: ఈ ఏడాది అతి తక్కువ కాలుష్యం నమోదు
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తగ్గింది. జూలై మొదటి వారం మొత్తం సంతృప్తి కరమైన గాలి నాణ్యత నమోదు అయింది. ఈ ఏడాది మొత్తంలో అతి తక్కువ AQI 56 రికార
Read Moreపూరి జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట..పలువురు భక్తులకు గాయాలు
పూరి:ఒడిశాలోని పూరీలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. రథం లాగుతుండగా తోపులాట జరగడంతో ఓ భక్తుడు ప్రాణాలు కోల్పో యాడు. పలువురు గాయపడ్డ
Read Moreపూరిజగన్నాథ్ రథయాత్ర.. తరలివచ్చిన లక్షలాదిమంది భక్తులు
ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పూరి జగన్నాధ రథయాత్ర ఆదివారం(జూలై 7,2024) ప్రారంభమైంది. దేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటి. 1971 ను
Read MoreChar Dham Yatra: చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చార్ ధామ్ యాత్ర కొనసాగే గర్వాల్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ ప
Read Moreఉత్తరాఖండ్లో భారీ వర్షాలు..రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
ఉత్తరాఖండ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.ఆదివారం (జూలై 7) భారీ వర్షాలతో రిషికేశ్ లోని గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది నీటి మట్టం థ్రివేణి
Read Moreరూ.2,500 చెల్లించి వ్యక్తుల డేటా కొన్నారు..వేల కోట్లు కాజేశారు
కేవలం రూ.2వేల 500 ఖర్చు..ఆన్లైన్ లో కొనుగోలు చేసిన ఫోన్ డేటా..నకిలీ కాల్ సెంటర్..నకిలీ ఎల్ఐసీ పాలసీలు,లోన్లు ఇప్పిస్తామని భారీ మోసం.. వేల కోట్లు దండ
Read Moreముంబైలో బీఎండబ్ల్యూ బీభత్సం.. మహిళ మృతి
మహరాష్ట్రలోని ముంబైలో దారుణం జరిగింది. ఇవాళ ఉదయం వర్లీలో అతివేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ఓ స్కూటర్ ను ఢీ కొట్టింది. దీంతో స్కూటర్ పై వెళ్తు
Read Moreఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి: మాయావతి
తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలన్నారు ఆపార్టీ జాతీయ అధ్యక్షులు మాయావతి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్దరించాలని
Read Moreకుల్గామ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు ఉగ్రవాదులు..ఇద్దరు జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు ఆర్మీ జవానులు. కుల్గామ్ జిల్లా ప్రిసల్ చిన్నగామ
Read Moreవరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను ఆదుకోవాలి : ప్రియాంక గాంధీ
అస్సాంలో భారీ వర్షాలు, వరదలపై స్పందించారు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ. వరదల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. సహాయక
Read More











