దేశం
ఈశా ఫౌండేషన్ పై దర్యాప్తును ఆపండి
మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే స్టేటస్ రిపోర్టు తమకే అందజేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశం న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు జ
Read Moreప్రతి నెలా చివరికల్లా పెన్షన్ ఇవ్వండి .. బ్యాంకులకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు ఆలస్యంగా జమ చేస్తున్న బ్యాంకులపై కేంద్ర ఆర్థిక శాఖ సీరియస్ అయ్యింది. మంత్లీ పెన్షన్ లేదా ఫ్యామి
Read Moreప్రముఖ నటుడు మోహన్ రాజ్ కన్నుమూత
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో విలన్ గా నటించిన మోహన్ రాజ్ (72) కన్నుమూశారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన మోహన్ రాజ్ గురువారం ( అక్టోబర్ 3)
Read Moreరైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: పండుగ వేళ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రైల్వే శాఖ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది
Read Moreబీజేపీకి బిగ్ షాక్.. కాషాయ పార్టీకి కీలక నేత రాజీనామా
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. దీంతో రాష్ట్రం
Read Moreసీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రపై ఈడీ కేసు
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుమారుడు డాక్టర్ య
Read Moreఇదీ మన సిస్టం: ఒక పక్క వయోభారం.. మరో పక్క ఫైళ్ల భారం.. న్యాయం కోసం వృద్ధ దంపతుల పోరాటం..
కోర్టు కేసులు.. ఈ మాట వింటేనే సామాన్యుడికి ఒకలాంటి భయం పుట్టుకొస్తుంది. కోర్టు వ్యవహారాల్లో జాప్యం, మన చట్టాల్లో ఉన్న లొసుగులే ఇందుకు కారణం. కోర్టు కే
Read Moreతిరుమల లడ్డూపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
తిరుమల లడ్డూలో కల్తీ వివాదంపై జరుగుతున్న విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 2024, అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు విచారణ జరగాల్సింద
Read Moreమర్డర్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు యావజ్జీవ కారాగార శిక్ష
1998లో జరిగిన బీహార్ మాజీ మంత్రి బ్రిజ్ బిహారీ ప్రసాద్ హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే మున్నా శుక్లా సహా ఇద్దరికి సుప్రీంకోర్టు యావజ్జీవ
Read Moreమార్నింగ్ వాక్ చేస్తుండగా.. ఆర్జేడీ పార్టీ కీలక నేతపై కాల్పులు
బీహార్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముంగేర్ జిల్లాలోని ఎయిర్పోర్ట్ గ్రౌండ్లో మార్నింగ్ వాక్ చేస్తున్న RJD నాయకుడు పంకజ్ యాదవ్పై ఇద్
Read Moreదారుణం.. ట్రీట్మెంట్ కోసం వచ్చి డాక్టర్ను కాల్చి చంపారు
చికిత్స కోసం హాస్పిటల్ కు వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని యువకులు డాక్టర్ ను కాల్చి చంపిన దారుణం గురువారం ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని జైత్పూర
Read Moreపేల్చేస్తాం.. ఉత్తరాది రాష్ట్రాలకు పాక్ ఉగ్రవాద సంస్థ పేరుతో లేఖలు
రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని పలు రైల్వే స్టేషన్లు, మతపరమైన ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు జరుగుతాయని హెచ్చరిస్తూ లేఖలు కలకలం రేపాయి. పాకిస్థాన్&
Read Moreఏక్నాథ్ షిండే vs ఉద్ధవ్ ఠాక్రే
భారతదేశంలో రెండవ అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. అదేవిధంగా దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రం మహారాష్ట్రనే అని చెప్పవచ్చు. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో క
Read More












