నిజామాబాద్
ఆలూరులో భక్తిశ్రద్ధలతో ఖండేరాయ మల్లన్న జాతర
ఆర్మూర్, వెలుగు: ఆర్మూరు మండలం ఆలూర్ లో ఆదివారం ఖండేరాయ మల్లన్న జాతర భక్తిశ్రద్ధలతో జరిగింది. గ్రామంలోని ఖండేరాయుడి ఆలయం వద్ద ఉదయం నుంచి ప్రత్యేక పూజల
Read Moreపక్కింటి వ్యక్తితో గొడవ.. కూతుర్ని మంటల్లోకి తోసేసిన తండ్రి
బీర్కూర్, వెలుగు: కామారెడ్డి జిల్లా బీర్కూర్మండలంలో తాగిన మైకంలో ఓ తండ్రి తన కూతుర్ని కాలుతున్న గడ్డివాములోకి తోసేశాడు. స్థానికుల కథనం ప్రకారం..మండల
Read Moreనిజామాబాద్ ఎంపీ సీటుకు కాంగ్రెస్లో పోటాపోటీ
అసెంబ్లీ ఎలక్షన్ ఫలితాలతో పార్టీలో జోష్ నిజామాబాద్ టికెట్ రేసులో డజన్కు పైగా ఆశావహులు సినీ నిర్మాత దిల్రాజుపై చర్చ నిజామాబాద్, వెలుగ
Read Moreకామారెడ్డి జిల్లాలో.. 2023 సంవత్సరంలో భారీగా పెరిగిన దొంగతనాలు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఈ యేడు దొంగతనాలు పెరిగాయి. మర్డర్ కేసులు గతేడాది కంటే తగ్గాయి. ఓవరల్గా నిరుడి కంటే ఈ ఏడాది నేరాలు తగ్గినట్ల
Read Moreఎస్డీఎఫ్ పనులపై డైలమా.. మొదలు కాని వర్క్స్పై సర్కార్ నజర్
ఎలక్షన్ ముందు ఆదరబాదరగా ఫండ్స్ సాంక్షన్చేసిన గత ప్రభుత్వం షూరు కాని పనులను యథాస్థితిలో ఉంచాలని ప్రభుత్వ ఆదేశాలు &n
Read Moreక్యాప్యూల్స్ రూపంలో డ్రగ్స్.. రూ.6లక్షల విలువైన సరుకు సీజ్
న్యూ ఇయర్ వేడుకల సమీపిస్తున్న కొద్దీ డ్రగ్స్, గంజాయివంటి నిషేధిత మత్తు పదార్థాలు తెలంగాణ వ్యాప్తంగా భారీగా పట్టుబడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమ
Read Moreబీదర్ టూ అయోధ్య సైకిల్ యాత్ర
బాల్కొండ, వెలుగు: కర్నాటక, బీదర్ నుంచి అయోధ్యకు బయలు దేరిన సైకిల్ ర్యాలీ శుక్రవారం బాల్కొండకు చేరింది. సైకిల్ ర్యాలీ బృందం మదర్ థెరీసా హైస్కూల్ స్టూడ
Read Moreఎలక్షన్ ఖర్చుల వివరాలు ఇవ్వకుంటే అనర్హత : రాజీవ్ గాంధీ హన్మంతు
నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు.. రిజల్ట్ వెలువడిన 30 రోజుల్లోగా ఎన్నికల్లో చేసిన ఖర్చుల వివరాలు సమర్పించాల్సి ఉంటుందని
Read Moreమంచి తరుణం.. మించిన దొరకదు!
పెండింగ్ చలాన్లు చెల్లించేవారికి రాష్ట్ర ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 10 వరకు చలాన్లు క్లియర
Read Moreతెలియకుండా కూతురు పెండ్లి చేస్తున్నరని... పోలీస్స్టేషన్లో నిప్పంటించుకున్నడు
మోపాల్, వెలుగు: నిజామాబాద్ జిల్లా మోపాల్పరిధిలో తనకు తెలియకుండా తన భార్య కూతురి పెండ్లి చేస్తోందని ఓ వ్యక్తి పోలీస్స్టేషన్ఆవరణలో డీజిల్ పోసుకుని
Read Moreనిజామాబాద్లో ఈ ఏడాది నేరాలు ఎక్కువే..47 మర్డర్లు, 96 కిడ్నాప్లు
మిస్సింగ్ కేసుల్లో జాడలేని 149 మంది వివిధ చోట్ల దొంగలెత్తుకెళ్లిన సొత్తు రూ.6 కోట్లకు పైనే రికవరీ రూ.1.26 కోట్లు మాత్రమే జిల్లా వార్షిక క్రై
Read Moreపర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ యాత్ర
నిజామాబాద్సిటీ/ కామారెడ్డి టౌన్, వెలుగు: పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒకరూ కృషి చేయాలని దేశవ్యాప్త సైకిల్ యాత్ర చేపట్టిన రాబిన్సింగ్ పేర్కొన్నారు. గ్ర
Read Moreతల్లి చెంతకు చేరిన తప్పిపోయిన బాలుడు
నవీపేట్, వెలుగు: తప్పిపోయిన బాలుడిని గమనించిన కానిస్టేబుల్ తల్లికి అప్పగించాడు. నవీపేట్కు చెందిన చాకలి సాయిలు కొడుకు సాయంత్రం తప్పిపోయి టౌన్లోని ఢి
Read More












