సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట శివార్లలోని నాగుల బండ వద్ద హోటల్ భోజనంలో గాజు ముక్క రావడంతో ఫుడ్సేఫ్టీ అధికారులు ఆహార పదార్థాల్ని సీజ్ చేశారు. గజ్వేల్ కు చెందిన జహంగీర్ తన అడ్వకేట్ తో కలిసి మంగళవారం మధ్యాహ్నం హోటల్లో భోజనం చేయడానికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా అతడి నోట్లో ఏదో గట్టిగా గుచ్చుకుంది. దాన్ని బయటికి తీసి చూస్తే రెండంగుళాల గాజు ముక్క అని తెలిసింది. హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తే వారు స్పందించలేదు. దాంతో జహంగీర్ ఫుడ్ సేఫ్టీ అధికారి అనూషకు ఫిర్యాదు చేయగా.. అక్కడికి చేరుకుని ఫుడ్ సీజ్ చేసి వంట గదిని తనిఖీ చేశారు.
భోజనంలో గాజుముక్క .. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు
- హైదరాబాద్
- April 17, 2024
లేటెస్ట్
- మే 8న ఇస్నాపూర్ లో కేసీఆర్ రోడ్ షో
- బీబీ పాటిల్ కొడుకు కారులో రూ. లక్ష లభ్యం
- మంత్రి తుమ్మల క్యాంప్ ఆఫీసులో ఆటో డ్రైవర్ ఆత్మహత్యయత్నం
- తక్కడపల్లి బీరప్ప ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ పూజలు
- రామాయంపేటలో కాంగ్రెస్ మీటింగ్ రసాభాస
- నిజామాబాద్లో ఫ్లాగ్ మార్చ్
- వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి వడ్ల కుప్పను ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
- రోజువారి కూలీ రూ. 400కు పెంచుతాం : ఎమ్మెల్యే విజయ రమణారావు
- యూజీసీ నెట్ జూన్ 18కి వాయిదా
- ఇందూరులో ఎవరి ధీమా వాళ్లది
Most Read News
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ