చిక్కుల్లో పడ్డ అరవింద్ కేజ్రీవాల్

చిక్కుల్లో పడ్డ అరవింద్ కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేసు నమోదుచేయాలని పంజాబ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. శిరోమణి అకాలీదళ్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఇతర పార్టీలపై తప్పుడు ఆరోపణలు చేశారని శిరోమణి అకాలీదళ్ ఫిర్యాదులో పేర్కొంది. ప్రజలకు తప్పుడు సందేశం ఇచ్చేలా రాజకీయ పార్టీల ఇమేజ్ను దెబ్బతీసేలా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోను రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లగా.. చర్యలు తీసుకోవాలని సాస్ నగర్ ఎస్పీని పంజాబ్ ఎన్నికల అధికారి ఆదేశించారు.

మరిన్ని వార్తల కోసం..

హైపర్​సోనిక్​ బాలిస్టిక్​ మిస్సైల్స్​ టెస్ట్​ చేసిన రష్యా

ఉక్రెయిన్ బార్డర్ లో భారీగా రష్యా సైనికుల మోహరింపు