మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 97వ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని అటల్ సమాధి వద్దకు చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. అటల్ సమాధి వద్ద పూలగుచ్చం ఉంచి నేతలు నివాళులర్పించారు.
Delhi | President Ram Nath Kovind and Prime Minister Narendra Modi pay floral tribute at ‘Sadaiv Atal’ on former PM Atal Bihari Vajpayee's birth anniversary
— ANI (@ANI) December 25, 2021
Source: DD News pic.twitter.com/lMRroPtF8t
మరిన్ని వార్తల కోసం..
పిల్లల్ని కనేందుకు రూ. 25 లక్షల లోన్!
వరంగల్ మెట్రో నియో పట్టాలెక్కట్లే