వాజ్పేయికి ప్రముఖుల నివాళి

వాజ్పేయికి ప్రముఖుల నివాళి

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 97వ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని అటల్ సమాధి వద్దకు చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్  నాథ్ సింగ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. అటల్ సమాధి వద్ద పూలగుచ్చం ఉంచి నేతలు నివాళులర్పించారు. 

మరిన్ని వార్తల కోసం..

పిల్లల్ని కనేందుకు రూ. 25 లక్షల లోన్!

వరంగల్‍ మెట్రో నియో పట్టాలెక్కట్లే