పాకిస్తాన్ లోని నంకనా సాహిబ్ రైల్వే స్టేషన్కు సిక్కు మతం వ్యవస్థాపకుడు గురునానక్ దేవ్ పేరు పెట్టబోతున్నట్లు అక్కడి రైల్వే మంత్రి షేక్ రషీద్ తెలిపారు. ఆదివారం రైల్వే స్టేషన్ను పరిశీలించిన మంత్రి..ఇది పాకిస్తాన్లోని ఉత్తమ రైల్వే స్టేషన్లలో ఒకటన్నారు. దేశంలో మత పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని నంకనా సాహిబ్ ఒక నగరం. అటువంటి నగరంలో జన్మించి బోధించడం ప్రారంభించిన సిక్కుల మొదటి గురువు గురునానక్ పేరు పెట్టడం గొప్పవిషయమన్నారు. లాహోర్ నుండి 91 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం చారిత్రాత్మక,మతపరమైన విలువ కలిగిన నగరమన్నారు. ఈ నగరం ప్రపంచం నలుమూలల నుండి సిక్కులకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమన్నారు. బాబా గురు నానక్ రైలు అనే కొత్త రైలును లాహోర్ నుండి నంకనాకు త్వరలో ప్రారంభించనున్నట్లు రషీద్ తెలిపారు. అక్టోబర్ 30 వరకు రైల్వే స్టేషన్ పనులు పూర్తవతాయన్నారు. రైల్వే స్టేషన్ను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు.
పాక్ లోని రైల్వేస్టేషన్ కు గురునానక్ పేరు పెడతాం…
- విదేశం
- September 3, 2019
లేటెస్ట్
- RCB vs DC: వరుసగా ఐదో విజయం.. ఢిల్లీని చిత్తు చేసిన బెంగుళూరు
- మే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
- పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య
- ఎలాన్ మస్క్ ఆందోళన.. స్టార్ లింక్ శాటిలైట్స్ ప్రమాదంలో ఉన్నాయా?..అంతరిక్షంలో ఏం జరుగుతోంది?
- Orry Daily Income:సెలబ్రిటీలకే సెలబ్రిటీ..హీరోయిన్స్ను టచ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు..ఎవరితను?
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై ఫిర్యాదు చేసిన బీజేపీ అభ్యర్థి
- RCB vs DC: రాణించిన పటిదార్.. హోరాహోరీగా ఢిల్లీ- బెంగళూరు మ్యాచ్
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- అభయాంజనేయ స్వామి ఆలయంలో గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు
- Alia 2024 Met Gala Ticket: 2024 మెట్ గాలా సీటు కోసం అలియా భట్ అంత చెల్లించిందా..వివరాలివే!
Most Read News
- హైదరాబాద్లో కొత్త స్విఫ్ట్
- నిప్పులు కక్కిన సూరీడు..భూమిని తాకిన భారీ సౌర తుఫాన్
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- ప్రతి వీధిలోనూ రామభక్తులే!: అసదుద్దీన్ ఒవైసీకి నవనీత్ రాణా కౌంటర్
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- కొచ్చి టస్కర్స్ మా పైసలియ్యలే.. : శ్రీశాంత్
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?