ఇసుకతో రామాలయం ఆర్ట్

ఇసుకతో రామాలయం ఆర్ట్

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేయనున్నందున నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ కు చెందిన మనోజ్ కుమార్ ఇసుకతో ఆర్ట్ వేశారు. రామమందిర నమూనా, రాముడు, ప్రధాని మోడీ చిత్రాలను వేసి మద్దతు తెలిపారు. – నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైం, వెలుగు