
రంగారెడ్డి
కాంగ్రెస్ ఫ్లెక్సీలో మంత్రి హరీష్ రావు ఫోటో..ఎక్కడో కొడుతుంది సీనా..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అక్కడి కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో స్థాన
Read Moreదళిత బంధు ఇవ్వాలంటూ సీఎం దిష్టిబొమ్మ దహనం
జోగిపేట: అర్హులైన దళితులకే దళితబంధు ఇవ్వాలంటూ సంగారెడ్డి జిల్లా జోగిపేట మండల పరిధిలోని మన్సాన్పల్లికి చెందిన దళితులు బుధవారం జోగిపేటలో జాత
Read Moreవిద్యావ్యవస్థలో సమూలమార్పులకు శ్రీకారం : మంత్రి సబిత
మారుతున్న కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప
Read Moreఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మంత్రి మల్లారెడ్డి.. విజనరీ మ్యాన్ అవార్డ్ సొంతం
మంత్రి మల్లారెడ్డి ఓ రికార్డు సాధించారు. మంత్రి మల్లారెడ్డి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. ఆయన కృషికి విజనరీ మ్యాన్ అవార్డున
Read Moreశ్రీ చైతన్య కాలేజ్పై చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ నాయకులు
శ్రీ చైతన్య కాలేజ్ గేటు ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థి గౌతమ్ మృతిపై విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. క
Read Moreశ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
హైదరాబాద్ : కార్పొరేట్ కళాశాలలో విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. సోమవారం (ఆగస్టు 14న) సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగ
Read Moreమోకిలా ఫేజ్-2లో మరో భారీ భూవేలానికి నోటిఫికేషన్
హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్ భూములను వరుసగా అమ్ముతోంది. తాజాగా మరో భారీ భూవేలానికి సిద్ధమవుతోంది. మోకిలా ఫేజ్-2లో 300 ప్లాట్ల అమ్మకానికి హె
Read Moreడాక్టర్ నిర్లక్ష్యం వల్లే.. శ్రీనివాస్ మరణించాడు.. క్లినిక్ ముందు ఆందోళన
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని బుద్వేల్ మెడికల్ షాపు ముందు మృతి చెందిన శ్రీనివాస్ భార్య ఆందోళన చేపట్టింది. ఆర్ఎంపీ డాక్టర్ రాఘవ రావు నిర్లక్ష్యం వల్లే తన
Read Moreదుప్పి మాంసం అమ్ముతున్న ముఠా అరెస్ట్
దుప్పి(మగ జింక) మాంసం అమ్ముతున్న ముఠాను విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్ర
Read Moreకీచక ప్రిన్సిపల్.. పదో తరగతి విద్యార్థులతో అసభ్యంగా
హకీంపేటలో స్పోర్ట్స్ ఓఎస్డీ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మరవక ముందే రంగారెడ్డి జిల్లాలో మరో టీచర్ ఉదంతం బయటపడింది. విద్యార్థు
Read Moreశంషాబాద్ ఎయిర్పోర్టులో 8 కేజీల బంగారం పట్టివేత
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో శనివారం రోజు (ఆగస్టు 12న) సుమారు 8 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక
Read Moreజీతాలిచ్చే పరిస్థితి లేదు..నేనేం చేయలేను.. ప్రశ్నించిన ప్రజలకు మంత్రి మల్లారెడ్డి ఆన్సర్
మంత్రి మల్లారెడ్డికి సొంత నియోజకవర్గంలో నిరసనలు తప్పడంలేదు. శామీర్ పేట మండలం అలియాబాద్ లో సమస్యలపై మంత్రిని నిలదీశారు స్థానికులు. కొన్నేండ్లుగా గ్రామం
Read Moreమహిళ హత్య కేసు.. నిందితులు పెట్రోల్ తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో నమోదు
రంగారెడ్డి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులకు కీలక ఆధార
Read More