రంగారెడ్డి
పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దు..మీడియాకు లీకులొద్దు : అమిత్ షా
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జరిపిన కీలక సమావేశం ముగిసింది. పలు కీలక
Read Moreహయత్ నగర్లో విద్యార్థి అదృశ్యం
రంగారెడ్డి: హయత్ నగర్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. హయత్ నగర్ నేతాజీ కాలనీకి చెందిన 8 వ తరగతి చదువుతున్న విద్యార్థి సంజయ్
Read Moreఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు: వ్యాపార వేత్త దామోదర్రెడ్డి
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజేంద్రనగర్కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త సామ దామోదర్ రెడ్డి ఆరో
Read Moreపార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కావాలి.. ఓటమితో కుంగిపోవద్దు : కేటీఆర్
పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కావాలి ఓటమితో కుంగిపోవద్దు : కేటీఆర్ హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు సమాయ
Read Moreపొగ మంచుతో.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు గల్లంతు
పొగమంచు రోడ్డును కమ్మేయడంతో ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా శివారెడ్డి పెట్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వ
Read Moreతెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇందులో హైదరాబాద్ లో 9, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఒక్కొక్కటి నమోదు అయింది. ప్రస్తుతం తెలంగాణలో
Read Moreరంగారెడ్డి జిల్లాలో తల్లి హత్య కేసులో కొడుకు, కోడలికి జీవితఖైదు
ఆమనగల్లు, వెలుగు : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం నార్లకుంట తండాలో భూవివాదంలో జరిగిన హత్య కేసులో కొడుకు, కోడలికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల చొ
Read Moreఇంట్లో అగ్నిప్రమాదం.. ఆకతాయి పనేనా..?
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మణవాడి కాలనీలో శుక్రవారం (డిసెంబర్ 22న) అగ్ని ప్రమాదం జరిగింది. బ్రహ్మణవాడి కాలనీలో గుర్తు తెలి
Read Moreకాటేదాన్లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ : రాజేంద్రనగర్లోని కాటేదాన్ పారిశ్రామికవాడలో గురువారం (డిసెంబర్ 21న) రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాటేదాన్లోన
Read Moreసెల్ఫోన్ పోయిందా..ఈ యాప్లో రిజిస్టర్ చేసుకుంటే మీ ఫోన్ దొరికినట్లే
రంగారెడ్డి: మీ సెల్ ఫోన్ పోయినా.. దొంగిలించబడినా..CEIR యాప్ లో నమోదు చేసుకుంటే పోలీసులు స్వాధీనం చేసుకొని అప్పగిస్తారని రాజేంద్ర నగర్ డీసీపీ జగదీశ్వర్
Read Moreవీళ్లు మామూలోళ్లు కాదు..17 బైక్ లు దొంగిలించారు..వీళ్లపై 16 కేసులు..
మేడ్చల్ మల్కాజ్ గిరి: పేట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 8లక్షల50వేల
Read Moreవారం రోజులుగా ఇంట్లోనే మహిళ మృతదేహం..
చనిపోయిన మహిళ మృతదేహంతో ఇంట్లోనే ఉంచుకుని ఓ కుంటుంబ జీవనం కొనసాగిస్తున్న ఘటన కుత్బుల్లాపూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. &
Read More2047 నాటికి అభివృద్ధి దేశంగా..మార్చాలన్నదే మోదీ లక్ష్యం : కొండా విశ్వేశ్వర రెడ్డి
మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల, వెలుగు : దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందినదిగా మార్చేలా
Read More












