
రంగారెడ్డి
అప్సర కేసు : అర్థరాత్రి సీన్.. రీ కన్ స్ట్రక్షన్
తెలంగాణలో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి వెంకట సూర్య సాయికృష్ణను శుక్రవారం (జూన్ 16వ తేదీన) పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రం
Read Moreవికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి
వికారాబాద్ జిల్లాలో శుక్రవారం (జూన్ 16న) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు మహిళలు మృతిచెందారు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఆటోన
Read Moreమరో వివాదంలో మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో మ
Read Moreమద్యం మత్తులో యువకుడు....కరెంట్ స్తంభం ఎక్కి హల్ చల్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీసీ కాలనీలో మద్యం మత్తులో యువకుడు హల్ చల్ చేశాడు. విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కాలనీవాసులు
Read Moreగుండెపోటుతో ఇద్దరు యువకులు మృతి
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రెండ్రోజుల వ్యవధిలో గుండెపోటుతో ఇద్దరు యువకులు చనిపోయారు. న్యాలట గ్రామానికి చెందిన పుప్పాల రాజు(32)
Read Moreశిరీష కేసు విచారణలో కీలకంగా మారిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, కాల్ డేటా
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్ గ్రామంలో శిరీష అనుమానాస్పద మృతిలో కొత్త కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. శిరీష మృతి కేసును చాలా సీరియస్ గ
Read Moreశిరీష మృతికేసులో అనుమానాలు ఇవే..
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్ గ్రామంలో శిరీష అనుమానాస్పద మృతి కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యువతి మృతిలో ఎన్నో అనుమానాలు తెరపైకొస్త
Read Moreశిరీష మృతి కేసు.. యువతి కాల్ డేటా ఆధారంగా పోలీసుల దర్యాప్తు
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్ గ్రామంలో యువతి శిరీష అనుమానాస్పద మృతి కేసులో కొత్త కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో కొత్
Read Moreశిరీష మర్డర్ కేసు.. తండ్రే హత్య చేశాడని ఆరోపిస్తూ.. గ్రామస్థుల వాగ్వాదం
వికారాబాద్జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్గ్రామంలో నర్సింగ్ విద్యార్థిని శిరీష హత్య కేసులో ఊహించని ట్విస్ట్లు ఎదురవుతున్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసా
Read Moreనర్సింగ్ విద్యార్థి హత్య కేసు.. అనిల్ విచారణలో సంచలన విషయాలు
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాండ్లాపూర్రి చెందిన నర్సింగ్ విద్యార్థి శిరీష హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 10 న రాత
Read Morevikarabad crime: యువతి హత్యలో కీలక మలుపు.. పోలీసుల అదుపులో శిరీష బావ
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్లో దారుణ హత్యకు గురైన యువతి శిరీష బావను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాలు.. జూన్ 10
Read Moreబీఎస్పీ అధికారంలోకి రాగానే 'ధరణి' రద్దు
తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ధరణి పోర్టల్ను అడ్
Read Moreగొంతుకోసి, కళ్లను స్క్రూడ్రైవర్తో పొడిచి.. యువతి దారుణ హత్య
యువతి హత్య వికారాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం కడ్లాపూర్కి చెందిన శిరీష(19) అనే యువతి ఇంటర్ చదువు
Read More