రంగారెడ్డి

రంగారెడ్డి కలెక్టరేట్​లో ఆగస్టు 30న డబుల్ ఇండ్లకు డ్రా

రంగారెడ్డి కలెక్టరేట్​లో ఆగస్టు 30న డబుల్ ఇండ్లకు డ్రా  రంగారెడ్డి కలెక్టరేట్​, వెలుగు : రాజేంద్రనగర్, ఎల్​బీనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్

Read More

ఎంటర్ ది చైన్ స్నాచర్లు.. ఒంటరిగా వెళ్తున్నారా జాగ్రత్త..

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. ఒంటరిగా కనిపించిన మహిళలే టార్గెట్ గా రోజు రోజుకు భరితెగిస్తున్నారు. రాత్రి, పగలు అనే

Read More

శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు

రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి నుం

Read More

కల్తీ.. కల్తీ.. పెట్రోల్కు బదులు నీళ్లు.. ఆగ్రహించిన బైకర్లు.. బంక్ ముందు ఆందోళన

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరీగూడలో కల్తీ పెట్రోల్ పోశారని బంక్ ముందు ఆందోళనకు దిగారు బైకర్లు. స్థానికంగా ఉన్న పవన్ హెచ్ పీ పెట్రోల్ బంక్ ల

Read More

ఊరూరా బీఎస్పీ జెండా పండుగలు

ఊరూరా బీఎస్పీ జెండా పండుగలు శంషాబాద్, వెలుగు : రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మున్సిపాలిటీ మండల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా, తొండుప

Read More

గొంతుకోసి యువకుడి దారుణ హత్య.. మైలార్ దేవ్ పల్లిలో ఘటన

గొంతుకోసి యువకుడి దారుణ హత్య  మైలార్ దేవ్ పల్లిలో ఘటన  శంషాబాద్, వెలుగు :  గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడి గొంతు కోసి దారుణ

Read More

గ్రేటర్ హైదరాబాద్లో వర్షం.. మధ్యాహ్నం ఎండ.. రాత్రి వాన

గ్రేటర్ హైదరాబాద్ లో వర్షం పడుతోంది. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత కనిపించింది. ఆ తర్వాత సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పు కనిపించింది. ఆదివారం రాత్రి 8

Read More

ఒకేరోజు 60కిపైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సబిత

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒకే రోజు తన నియోజకవర్గంలో 60కిపైగా శంకుస్థాపనలు చేశారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం ర

Read More

ఆంజనేయులు ఎటు పోయిండు?

బ్రిలియంట్ కాలేజీ హాస్టల్ నుంచి 6 రోజుల కిందట స్టూడెంట్ మిస్సింగ్ మేనేజ్​మెంట్​ నిర్లక్ష్యమే కారణమంటూ స్టూడెంట్ సంఘాల ఆందోళన అబ్దుల్లాపూర్ మ

Read More

జాబ్ మేళాతో యువతకు ఉపాధి

టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశ్ పరిగి,వెలుగు: మెగా జాబ్ మేళాతో నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుందని కాసాని ఫౌండేషన్ చైర్మన్, టీడీపీ జాతీయ

Read More

మరో ఉద్యమం రావాలె.. కేసీఆర్​ చెప్పిందేమీ చేయలేదు : రేవంత్

హైదరాబాద్​, వెలుగు:రాష్ట్రంలో తెలంగాణ తుది దశ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉందని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. తల్లిదండ్రుల పేర్లు తప్ప కేసీఆర్​ నోరు

Read More

తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కోసం కాదు.. ప్రజల కోసం : ఖర్గే

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ప్రకటించిన 12 హామీలు అమలు చేస్తామని ఏఐసీసీ  చీఫ్‌

Read More

మంచిరేవుల ఫారెస్ట్ పార్కు ఓపెన్.. ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం..

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ హరితహారం అనే ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ కింద హైదరాబాద్​చుట్టుపక్కల ఐదు అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేయడా

Read More