
రంగారెడ్డి
ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గోదాంలో ఉన్న రెండు
Read Moreటీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏవీఎన్రెడ్డి గెలుపు.. సంబరాల్లో బీజేపీ శ్రేణులు
హైదరాబాద్–రంగారెడ్డి- – మహబూబ్నగర్- టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్రెడ్
Read Moreసెక్రటేరియట్ మీదున్న శ్రద్ధ పేదలకు ఇచ్చే ఇండ్లపై లేదా? : బీజేపీ
సెక్రటేరియట్ మీదున్న శ్రద్ధ పేదలకు ఇచ్చే ఇండ్లపై లేదా? ఓట్ల రాజకీయం కోసమే ఇవ్వకుండా ఆపారు షాద్నగర్ బీజేపీ నాయకుల ఆరోపణ షాద్ నగర్
Read Moreఎమ్మెల్సీ ఎలక్షన్ లో నలుగురి మధ్యే పోటీ!
ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నలుగురి మధ్యే పోటీ! ఓటేసేందుకు పోటెత్తిన టీచర్లు, లెక్చరర్లు.. 90.4% పోలింగ్ ఎల్లుండి సరూర్నగర్ స్టేడియంలో ఓట్ల లెక్క
Read MoreMLC Elections: తెలంగాణ, ఏపీలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్
Read Moreరైజింగ్ డే పరేడ్ అదుర్స్
మేడ్చల్ జిల్లా హకీంపేట ఎన్ఎస్ఐఏ(నేషనల్ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ)లో ఆదివారం 54వ సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) రైజింగ్
Read Moreబాలానగర్లో 16 మందిపై కుక్క దాడి
కూకట్పల్లి, వెలుగు : బాలానగర్లో ఓ పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. 16 మందిపై విచ్చలవిడిగా దాడికి పాల్పడి గాయపర్చింది. శనివారం రాత్రి 7 నుంచి 10 గంట
Read Moreనేడే ఎమ్మెల్సీ ఎన్నిక
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8,296 మంది ఓటర్లు హ్యాట్రిక్ విజయంపై కాటేపల్లి నజర్ సానుభూతి వర్క్ అవుట్
Read Moreటీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో క్లోజ్
హైదరాబాద్, వెలుగు : మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సెగ్మెంట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. వారం రోజులుగా హ
Read Moreగ్రామాల్లో మెరుగైన వైద్యసేవల కోసం మినీ ఎయిమ్స్
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో మినీ ఎయిమ్స్ నిర్మించాలని బీబీనగర్ ఎయిమ్స్ ప్లాన్ చేస్తోంది. దాదాపు 6 ఎకరాల్లో 10 కోట్ల రూపా
Read Moreపెట్రోల్ పోసుకున్నారు..క్యాష్ ఇవ్వమన్నందుకు చంపేశారు
రంగారెడ్డి జిల్లా : నార్సింగిలో దారుణం జరిగింది. పెట్రోల్ పంపులో పని చేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో సంజయ్ అనే కార్మికుడు మృతిచ
Read Moreకేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి మృతి
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో కార్తీక్ (12) అనే మూడో తరగతి విద్యార్థి మృతి చెందాడు. పదిహేను
Read Moreప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు చంపేశారు
హైదరాబాద్ : ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు యువకుడిని దారుణంగా చంపేశారు. వెంటాడి వేటాడి హత్య చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి
Read More