రంగారెడ్డి

ఎగ్జామ్ బాగా రాయలేదని మనోవేదనతో టెన్త్ క్లాస్ స్టూడెంట్ సూసైడ్

ఓ వైపు పదో తరగతి పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతుంటే.. మరో పక్క ఓ విద్యార్థి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది

Read More

నాలా పనులు ఎందుకింత స్లో?

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్​లో రూ.110 కోట్లతో ప్రారంభమైన నాలా పనులు స్లోగా సాగుతుండగా.. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పర్వతాపూర్ అరోరా కాలేజీ

Read More

దారి ఖర్చులకే సగం ఆసరా పెన్షన్!

తెల్లవారు జాము 4 నుంచే పోస్టాఫీసుల వద్ద పెన్షనర్ల బారులు  శివారు మున్సిపాలిటీల్లో ఉదయం 6 గంటల తర్వాత వస్తే అందని పరిస్థితి నెలలో 2&nda

Read More

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యింది. బెంగళూరు నుండి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన

Read More

హాస్పిటల్​లో చిన్నారి మృతి

డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యుల ఆందోళన షాద్​నగర్, వెలుగు : న్యుమోనియాతో బాధపడుతున్న ఓ చిన్నారి హాస్పిటల్​లో వైద్యం పొందుతూ చనిపోయాడు. డ

Read More

సర్కార్​ స్కూల్​లో కరెంట్​ షాక్..విద్యార్థిని మృతి

వికారాబాద్ జిల్లా మంచన్​పల్లిలో విషాదం బాత్రూంలో అడ్డదిడ్డంగా విద్యుత్​ తీగలు అవి తగిలి అక్కడికక్కడే కుప్పకూలిన తొమ్మిదేండ్ల చిన్నారి న్

Read More

10th Paper Leak : టెన్త్ క్లాస్ పేపర్ లీకైనా పరీక్ష రద్దు కాదు.. మిగతావన్నీ యథాతథం  

వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ కావడంతో రాష్ట్రంలోని టెన్త్ క్లాస్ విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. రేపటి ఎగ్జామ్ యథావిథిగా సాగ

Read More

పుప్పాలగూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

రంగారెడ్డి జిల్లా : మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో ఔటర్ రింగ్ రోడ్ సైకిల్ ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తులు టీన్ షెడ్లు నిర్మించారు. దీన

Read More

అక్రమార్కులపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం  

తప్పుడు భూ రికార్డులు సృష్టించి.. ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నం చేసిన వారిపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం మోపింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 5

Read More

ఉప్పల్, నారపల్లి ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోడీ పోస్టర్ల కలకలం

హైదరాబాద్ : ఉప్పల్, నారపల్లి ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోడీ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు..? అంటూ పోస్టర్లులో పేర్క

Read More

రాజేంద్రనగర్ లో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. 9 మంది అరెస్ట్ 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. బుద్వేల్ అంజనేయ స్వామి దేవాలయం సమీపంలో దుండగులు తవ్వకాలు జరిపారు. విశ్వసనీయ సమాచా

Read More

ప్రజావాణిలో రైతుల వినూత్న నిరసన

రంగారెడ్డి జిల్లాలో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ బాధితులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన

Read More

మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని యువకుడు వినూత్న నిరసన

మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటూ ఓ వార్డు మెంబర్ వినూత్న రీతిలో నిరసన తెలియజేశాడు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్

Read More