రంగారెడ్డి

5వేల మంది దివ్యాంగుల యోగా...

రంగారెడ్డి జిల్లాలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నందిగామ మండలం కన్హా శాంతి వనంలో 5 వేల మంది దివ్యాంగులతో యోగా దినోత్సవాన్ని కార్యక్రమాన

Read More

హుక్కా సెంటర్ పై పోలీసుల దాడి.. 20మంది అరెస్ట్

రంగారెడ్డి జిల్లాలో  హుక్కా సెంటర్ పై పోలీసులు దాడిచేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కేంద్రం నుండి హుక్కా పరికరాలను, ఈ సిగరెట్లను పోలీసులు

Read More

కులం, ఆదాయ ధృవపత్రాల కోసం జనం తిప్పలు.. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ నిరసనలు

తెలంగాణ ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సాయంపై బీసీ కుల వృత్తులు, చేతివృత్తుల వారిలో ఆందోళన నెలకొంది. గడువులోగా దరఖాస్తు చేసుకోవడానికి ధ్రువీకరణ

Read More

నాసిరకం వస్తువులతో బిస్కెట్ల తయారీ.. నిందితుడు అరెస్ట్

రాష్ట్రంలో రోజు రోజుకు నాసిరకం వస్తువులు పెరిగిపోతున్నాయి. కల్తీ వస్తువులతో అక్రమార్కులు దందా చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఈ దందా

Read More

మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత..400​ ఇంజెక్షన్లు సీజ్

రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. మైలార్​దేవ్​ పల్లిలో డ్రగ్స్​ సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిప

Read More

ఇయ్యాల్టి రంగారెడ్డి ప్రజావాణి రద్దు

రంగారెడ్డి, వెలుగు: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి  కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ హరీశ్​

Read More

మధ్యాహ్నం చదువులు ఇంకెన్నేండ్లు?

15 ఏండ్లుగా ఒకే బిల్డింగ్​లో  ఇబ్రహీంపట్నం జూనియర్, డిగ్రీ కాలేజీలు పొద్దున ఇంటర్.. మధ్యాహ్నం డిగ్రీ క్లాసులు 2016లో 5 ఎకరాల్లో డిగ్రీ క

Read More

ప్రమాదకరమైన రసాయనాలతో ఐస్ క్రీమ్స్ తయారీ..గ్రామాలే టార్గెట్

రంగారెడ్డి జిల్లాలో కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. కాటేదాన్ ఐస్ క్రీమ్ పరిశ్రమపై పోలీసులు దాడులు

Read More

దోమలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదెకరాల గడ్డివాము దగ్ధం

వికారాబాద్ జిల్లా దోమ మండలం శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దోమ గ్రామానికి చెందిన నిరంజన్ రెడ్డి అనే రైతు పొలంలోని గడ్డి వాములు మంటల్లో కాలిబూడి

Read More

అద్దెకు దిగిన వారే.. హత్య చేశారు

రంగారెడ్డి జిల్లా నందిగామ లో వృద్ధురాలు, బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల

Read More

వృద్ధురాలు, మనవరాలి దారుణ హత్య.. బంగారం, డబ్బు చోరీ

షాద్ నగర్, వెలుగు: డబ్బు, బంగారం కోసం వృద్ధురాలితోపాటు ఆమె మనవరాలి గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ పీఎస్ పరిధిలో జరిగింది.

Read More

గాయపడి దవాఖానకు పోతే డాక్టర్లు లేరు

పరిగి ఆసుపత్రిలో 8 మంది డాక్టర్లకు డ్యూటీలో ఒక్కరే ఆటోను ఢీకొట్టిన కారు.. 16 మందికి గాయాలు సర్కారు దవాఖానకు పోతే ప్రైవేటుకు పంపించిన సిబ్బ

Read More

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మనవరాలు, అమ్మమ్మ దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ గ్రామంలో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. చనిపోయిన వారిలో 9 ఏళ్ల చిన్నారి భానుప్రియ, ఆమె అమ్మమ్మ పర్వ

Read More