మహబూబాబాద్ జిల్లాలో కన్నీళ్లు తెప్పించే ఘటన జరిగింది. మహబూబాబాద్ మండలం ఇంద్రానగర్ తండాలో రెడ్యా అనే వ్యక్తి కష్టపడి సంపాదించిన రూ. 2 లక్షల రూపాయలను కొన్ని రోజుల క్రితం ఇంట్లో దాచి పెట్టాడు. అయితే తాజాగా ఆయనకు డబ్బులతో అవసరం ఉంచి సంచిలో నుంచి తీసి చూసేసరికి నోట్లన్నీ ముక్కలుముక్కులుగా ఉన్నాయి. డబ్బులు దాచిన సంచిలోకి దూరిన ఎలుకలు.. నోట్ల కట్టలను కొరికి పడేశాయి. దాంతో బాధితుడు.. చిరిగిన నోట్లతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు.
రెండు లక్షల రూపాయలను కొరికేసిన ఎలుకలు
- తెలంగాణం
- July 17, 2021
లేటెస్ట్
- కన్నడ స్టార్తో.. కియారా అద్వానీ
- రాజు యాదవ్..వారం వాయిదా
- సేనాపతి సర్ప్రైజ్..ఏంటి భారతీయుడు 3 ట్రైలర్ కూడా అప్పుడేనా?
- హిమాచల్లో హద్దులు దాటిన ప్రచారం
- కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై మోదీ ఫైర్
- ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా
- మోదీ పాలనలో మహిళలకు రక్షణ లేదు: జైరాం రమేశ్
- వికారాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
- హైదరాబాద్లో కుండపోత
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు