రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ(శనివారం) బ్యాంక్ చీఫ్లతో సమావేశం కానున్నారు. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి.. సంక్షోభం క్రమంలో దేశ ఆర్థిక పరిస్థితి, అలాగే పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. RBI ఇప్పటికే చేపట్టిన పలు చర్యల అమలుపైనా చర్చిస్తారు. వడ్డీ రేట్లు, వాటి బదిలీ, పరిశ్రమకు మద్దతుగా చర్యలు వంటి అంశాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. దీంతో పాటు ఎంఎస్ఎంఇ పరిశ్రమ, గ్రామీణ రంగానికి అనుకూలంగా చేపట్టిన విధానాలను కూడా సమీక్షిస్తారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు చేపట్టాల్సిన మరిన్ని చర్యలకు గాను బ్యాంకర్ల నుంచి సలహాలు, సూచనలను కూడా స్వీకరించనున్నారు RBI అధికారులు.
బ్యాంక్ చీఫ్ లతో RBI గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశం
- దేశం
- May 2, 2020
లేటెస్ట్
- వడ్ల గ్రేడ్ చేంజ్ .. సెంటర్లో ఏ - మిల్లుకాడ ‘కామన్’ గ్రేడ్
- న్యాయం చేసే వరకు ఇండ్లు ఖాళీ చేయం
- 8న చేప ప్రసాదం పంపిణీ .. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు
- కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లల మృతి
- నెటిజన్ల ట్రోలింగ్కు తల్లి బలి
- చేసింది చెప్పుకోలేకనే ఓడిపోయినం, లక్షల ఉద్యోగాలిచ్చినా నిరుద్యోగులు దూరమైన్రు: కేటీఆర్
- రైతులకు నాసిరకం విత్తనాలు అంటగడుతున్రు
- వడ్లకు బోనస్పై మాట మార్చిన్రు: హరీశ్రావు
- వారి అనుబంధం గురించి ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పాలి: జైరాం రమేశ్
- కవితకు జ్యుడీషియల్ కస్టడీ .. జూన్ 3 వరకు పొడిగింపు
Most Read News
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ?
- IPL 2024: ఆ రెండు జట్లు లేవు.. టైటిల్ గెలవడానికి సన్ రైజర్స్కు సువర్ణావకాశం