ఏపీలో అక్టోబరు 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. నవంబరు 2 వరకు స్కూళ్లు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తీవ్రత కాస్త తగ్గినా.. కేసులు, మరణాలు ఇంకా సంభవిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించారు. అయితే పాఠశాలల ప్రారంభంతో సంబంధం లేకుండా జగనన్న విద్యాకానుక పథకాన్ని మాత్రం అక్టోబరు 5న ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొని సీఎం జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు జగనన్న విద్యా కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ కానుకలో పుస్తకాలు,యూనిఫాంలు, ఇతర స్టేషనరీ వస్తువులతో కూడిన ఓ కిట్ బ్యాగ్ ను విద్యార్థులకు అందిస్తారు జగన్.
ఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం మళ్లీ వాయిదా
- ఆంధ్రప్రదేశ్
- September 29, 2020
లేటెస్ట్
- ఇండియా కూటమి గెలిస్తే.. జైలునుంచి తెల్లారే బయటికొస్తా: కేజ్రీవాల్
- ముగ్గురు పోలీస్ కమిషనర్ల మానిటరింగ్.. హైదరాబాద్ లో ప్రశాంతంగా పోలింగ్
- నేతన్నలకు ఉపయోగపడని ఆధునిక టెక్నాలజీ
- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను నిలదీసిన కేంద్ర మంత్రి అమిత్ షా
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- పీవోకేలో అదే టెన్షన్
- రోడ్డు పక్కన టిఫిన్ తింటుండగా ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి
- గుర్రం మీదొచ్చి ఓటేసిండు
- 21 రోజుల తర్వాత ఎన్నికల రిజల్ట్స్.. ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న అభ్యర్థులు
- ఓఎన్డీసీలో హీరో ప్రొడక్టులు
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!