రాష్ట్రంలో రైతులంతా రోడ్ల మీద ఉన్నారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కామారెడ్డిలో ధాన్యం కుప్పపైనే రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన బాధాకరమన్నారు. ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై కార్యాచరణ చేశామన్నారు. రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తామన్నారు.రైతులు వరి పండిస్తే ఉరి తీస్తామని ప్రభుత్వం బెదిరించే ప్రయత్నం చేస్తుందన్నారు. ధాన్యం కొనం అనేంత దుర్మార్గం ఇంకోటి ఉండదన్నారు. చివరి గింజ వరకు సర్కార్ ధాన్యం కొనాల్సిందేనన్నారు. ఎన్నికలు ముగియగానే హుజురాబాద్ లో దళితబంధు ఇస్తానన్నా కేసీఆర్ ఇప్పటి వరకు పత్తాలేడన్నారు.
రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తాం
- తెలంగాణం
- November 6, 2021
లేటెస్ట్
- Vamika: మూడేళ్లకే బ్యాట్పట్టిన వామిక.. మురిసిపోతున్న కోహ్లీ
- అబద్దాల గురించి మీరే చెప్పాలే...బీఆర్ఎస్ కు కాంగ్రెస్కౌంటర్
- డేంజర్ బెల్స్ : ఈ ఒక్క వ్యాధితో.. రోజుకు 3 వేల 500 మంది చనిపోతున్నారు..!
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఫ్యామిలీ మొత్తం మృతి
- నిరుద్యోగులు, రైతుల సమస్యలు.. మోడీకి కనిపించడం లేదు: రాహుల్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
- Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- ప్రాణం పోసిన డాక్టరమ్మ... ఆరేళ్ళ బాలుడిని బతికించిన సీపీఆర్..
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!