మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ సురారం లక్ష్మీనగర్ కాలనీలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయం తాళాలు పగలగొట్టి ఆరు పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్లారు దొంగలు. తెల్లవారుజామున చోరీ జరిగిన విషయాన్ని గమినించిన అర్చకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయాన్ని పరిశీలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వారు చెప్పారు.
కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో చోరీ
- తెలంగాణం
- December 13, 2021
లేటెస్ట్
- దేశ సంపదను ప్రజలకు పంచుతాం: భట్టీ విక్రమార్క
- ప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు
- ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కంగనా రనౌత్
- Krishnamma Day 3 Collections: కృష్ణమ్మ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..ఓపెనింగ్ డే కంటే మూడో రోజే ఎక్కువ
- అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందమూ మీ సొంతం!
- Boney Kapoor: మైదాన్ మూవీ ప్లాప్.. ఆడియన్స్కి RRR, పఠాన్ లాంటి సినిమాలు కావాలి.. నిర్మాత బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్
- కవితకు బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు
- ఢిల్లీ ఎయిర్ పోర్టుతో పాటుగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపు
- Danush: కోటి రూపాయలు విరాళం ఇచ్చిన హీరో ధనుష్.. ఎందుకో తెలుసా?
- V6 DIGITAL 14.05.2024 AFTERNOON EDITION
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!