హైదరాబాద్: ఈ రోజు రిలీజైన RRR మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఏ థియేటర్ ముందు చూసిన హౌజ్ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇక పోతే RRR టీమ్ టీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది. టీఎస్ఆర్టీసీని ప్రమోట్ చేసేందుకు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఈ చొరవ తీసుకున్నారు. RRR టీమ్ తో మాట్లాడి వారికోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లో ప్రయాణించిన రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, తదితరులు... కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ RRR టీమ్కు థ్యాంక్స్ చెప్పారు. కాగా RRR బృందం కూడా టీఎస్ఆర్టీసీకి కృతజ్ఞతలు తెలిపింది.
It is wonderful thought to promote #TSRTC along side the roaring #RRRMovie.
— Y Sathish Reddy (@ysathishreddy) March 25, 2022
Thank you @ssrajamouli garu & team for choosing TSRTC service. My best wishes to whole team ? #RamCharan #Tarak#RRR #Telangana @KTRTRS @tarak9999 @AlwaysRamCharan @puvvada_ajay @tsrtcmdoffice pic.twitter.com/Ouc0hBh179
మరిన్ని వార్తల కోసం...