ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు రైడ్స్

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు రైడ్స్

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్బీనగర్ చింతలకుంట దగ్గర ఆర్టీఏ అధికారుల తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు.

బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ కూడా పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు పాటించడం లేదని.. నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే.. కఠిన చర్యలు తప్పవని అధికారులు హైచ్చరించారు.