కోర్టు చివాట్లు పెట్టినా ప్రభుత్వ వైఖరి మారలేదని అన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ సీఎం కేసీఆర్ ఇచ్చిన అఫిడవిట్ గా ఉందని అన్నారు. సునీల్ శర్మ కు ఆర్టీసీ పై పూర్తి అవగాహన లేదని తెలిపారు. ఆయన ఆర్టీసీ ఎండీ అయి 17నెలలే అయిందని… అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు కూడా కార్యాలయానికి రాలేదని చెప్పారు. సమ్మె లీగలా ఇల్లీగలా కోర్టు తేలుస్తుందని అన్నారు. ట్యాంక్ బండ్ పై దెబ్బలు తిన్నది తమ సిబ్బందేనని తెలిపారు. ముఖ్యమంత్రి తయారు చేసిన అఫిడవిట్ పై ఎండీ సునీల్ శర్మ సంతకం పెడుతున్నారని.. అది ఫక్తూ రాజకీయ అఫిడవిటేనని చెప్పారు.
కోర్టు చివాట్లు పెట్టినా ఆర్టీసీపై ప్రభుత్వ వైఖరి మారలేదు: అశ్వత్థామ రెడ్డి
- తెలంగాణం
- November 16, 2019
లేటెస్ట్
- కుక్కల దాడిలో రెండు చుక్కల దుప్పులు మృతి
- గోమాస శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకో : చల్లా రాంరెడ్డి
- బి.వెంకట్కు ఉత్తమ కవి అవార్డు
- అల్కరాజ్, రబ్లెవ్ బోణీ
- టెల్ అవీవ్పై మిస్సైల్ ప్రయోగించాం : హమాస్
- శ్రీహరికి సిల్వర్
- సింధు రన్నరప్తో సరి
- ఈ వారం ఇన్వెస్టర్ల ముందుకు 5 ఐపీఓలు
- కర్మాకర్ గోల్డెన్ హిస్టరీ
- వరుణ్ తేజ్, క్రిష్ కాంబినేషన్లో కామెడీ డ్రామా మూవీ
Most Read News
- Video Viral: బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు.. వేప చెట్టుకు.. మామిడి కాయలు.. ఎక్కడంటే...
- వైన్, విస్కీ, రమ్ , బీర్ .. వీటిలో ఏది బెటర్.. ఏది హానికరం..
- విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..
- కరీంనగర్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్
- జూ పార్క్ కు పోటెత్తిన హైదరాబాద్ వాసులు.. ఒక్కరోజే 30వేల మంది విజిట్
- మద్యం సేవించడానికి కూడా ఆచారాలున్నాయి.. మందుబాబులకు తెలియని నిజం ఇదే..
- Weather update: రెమల్ తుఫాన్... రెడ్ అలర్ట్.. బెంగాల్, ఒడిశా అల్లకల్లోలం
- Netflix Most Watched Movies: నెట్ఫ్లిక్స్..ఇండియాలో అత్యధిక మంది చూసిన సినిమాలు..వెబ్ సిరీస్లు ఇవే..
- T20 World Cup 2024: కోహ్లీ పట్ల బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ.. అమెరికా వెళ్లకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్
- Good Health: కివి తింటే లక్ష లాభాలు.. భలే నిద్ర.. మస్తు ఆరోగ్యం..