నల్గొండ: మిర్యాలగూడలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రసాభాస నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే పార్టీ కార్యకర్తలు గొడవపడ్డారు. ఫ్లెక్సీపై మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.ఎల్.ఆర్ ఫొటో లేకపోవడం, ఆయనను వేదికపైకి పిలవకపోవడంతో అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నానా హంగామా సృష్టించారు. జానారెడ్డి జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
ఇవి కూడా చదవండి..