న్యూఢిల్లీ: మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే దేశభక్తుడేనంటూ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కామెంట్ చేయడంపై బుధవారం లోక్ సభలో దుమారం రేగింది. ఎస్పీజీ సవరణ బిల్లు పై చర్చలో భాగంగా నేషనల్ లీడర్ల సెక్యూరిటీపై డీఎంకే ఎంపీ డి.రాజా మాట్లాడుతూ.. గాడ్సే దురాగతాన్ని ప్రస్తావించారు. రాజాకు అడ్డుపడుతూ ‘‘ఇలాంటి ఉదాహరణకు ఒక దేశభక్తుడి పేరెందుకు తీసుకున్నారు?’’ అని సాధ్వి ప్రజ్ఞ అన్నారు. ఆమె కామెంట్లపై ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పడంతో సాధ్విని కూర్చోమని బీజేపీ సీనియర్లు ఆజ్ఞా పించారు. దీనిపై సభలో గురువారం వివరణ ఇస్తానని సాధ్వి మీడియాకు తెలిపారు. గతంలోనూ గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా కీర్తించిన ఆమెకు ప్రధాని మోడీ వార్నింగ్ కూడా ఇచ్చారు.
గాంధీని చంపిన గాడ్సేపై సాధ్వి ప్రజ్ఞ సంచలన వ్యాఖ్యలు
- దేశం
- November 28, 2019
లేటెస్ట్
- అత్తాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే వ్యక్తి మృతి
- తెలంగాణ కిచెన్..నాన్ వెజ్ నిల్వ పచ్చళ్లు..రొయ్యలు.. మామిడి..
- ఇదేందయ్యా ఇది.. గుర్రం తోకకు గిన్నిస్
- లక్షలు తెచ్చేఉద్యోగం వద్దనుకుని.. ఈ పని చేస్తున్నాడు
- krishna vamsi: ఇండస్ట్రీలో అనాథను అయిపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న కృష్ణవంశీ
- విజయ హాస్పిటల్ లో బ్రెయిన్ స్ట్రోక్ కు ట్రీట్మెంట్
- భూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి
- డీప్ ఫేక్ డిటెక్టర్.. DALL–E గురించి తెలుసుకోవాల్సిందే..!
- జూన్ 5 నాటికి స్కూల్ యూనిఫామ్స్ అందించాలి : కలెక్టర్ ఎస్. వెంకట్రావు
- ములకలపల్లి మండలంలో..అంబులెన్స్లో డెలివరీ
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం