సైదాబాద్ చిన్నారి ఘటన నిందితుడు రాజు మృతదేహానికి వరంగల్ లోనే అంత్యక్రియలు నిర్వహించారు. పోతన నగర్ లోని స్మశాన వాటికలో రాజు అంత్యక్రియలు పూర్తి చేశారు. రాజు మృతదేహానికి వరంగల్ ఎంజీఎంలో పోస్టుమార్టం పూర్తి అయింది. డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. అయితే రోజు సొంతూరు అడ్డగూడూరులో అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. కానీ రైల్వే పోలీసులు రాజు కుటుంబ సభ్యులతో మాట్లాడి వరంగల్ లో అంత్యక్రియలు జరిగేలా ఒప్పించారు. ఇవాళ ఉదయం స్టేషన్ ఘన్ పూర్ దగ్గర్లోని రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు రాజు.
వరంగల్లో రాజు అంత్యక్రియలు పూర్తి
- తెలంగాణం
- September 17, 2021
లేటెస్ట్
- జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్కు బెయిల్
- ల్యాండ్ టైటిలింగ్పై చంద్రబాబు దుష్ప్రచారం: సీఎం జగన్
- బండలవాగు ప్రాజెక్టు నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం : రాజ్ ఠాకుర్
- జగిత్యాలలో తన గురువును కలిసిన కేసీఆర్
- KKR: నరైన్ నవ్వడు, నవ్వలేడు.. అదొక మిరాకిల్: ఆండ్రీ రస్సెల్
- Koratala Siva: ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేసేలా..దేవర ప్రత్యేకంగా నిలుస్తుంది
- T20 World Cup 2024: కోహ్లీ కోసం ప్లాన్ సిద్ధంగా ఉంది.. వరల్డ్ కప్ మ్యాచ్పై బాబర్
- ఇన్స్టాల్మెంట్లో బైక్ తీసుకొని రాజాసింగ్ నంబర్ ఇచ్చిండు
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఓబీసీలకు అన్యాయం : నడ్డా
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- పోతురాజు దినేష్ ఇక లేరు
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా