హుజూర్​నగర్ లో గెలుపు సైదిరెడ్డిదే : కేటీఆర్

హుజూర్​నగర్ లో గెలుపు సైదిరెడ్డిదే : కేటీఆర్

హైదరాబాద్​, వెలుగు: హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో టీఆర్​ఎస్​ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు ఖాయమని మున్సిపల్​, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్​లో స్పందించారు. ‘‘హుజూర్​నగర్​ ఉప ఎన్నిక కోసం ఈ నెల రోజులు కష్టపడి పనిచేసిన ప్రతి టీఆర్​ఎస్​ కార్యకర్త, నేతకు ధన్యవాదాలు. మన వాళ్లు నాకు చెప్పిన దాని ప్రకారం, మంచి మెజారిటీతో సైదిరెడ్డి కచ్చితంగా గెలుస్తారు” అని ఆయన ట్వీట్​ చేశారు.

Read more news

Saidi reddy wins by a good majority: KTR Tweet