హిమాచల్ ప్రదేశ్ : సరిహద్దు గస్తీ కాస్తున్న సైనికులపై మంచు పగబట్టింది. ఫిబ్రవరి 20వ తేదీన హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లోని నంగ్యా అనే ప్రాంతంలో మంచుచరియలు విరిగిపడ్డాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆరుగురు సైనికులు మంచులో కూరుకుపోయారు. ప్రతికూల వాతావరణంలో సైనికులను రక్షించడానికి అధికారులు, భద్రతా సిబ్బంది విఫలప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద మంచు చరియలు విరిగిపడటంతో.. ఎక్కడో చాలా లోతుల్లో సైనికులు కప్పబడిపోయారు. ఇవాళ 21వ రోజు సైనికుల కోసం గాలింపు కొనసాగింది. గడిచిన 3 వారాల్లో మొత్తం నలుగురి మృతదేహాలను వెలికితీశారు రెస్క్యూ సిబ్బంది. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. స్నిఫ్పర్ డాగ్స్ తో సహాయంతో మానవ దేహాల జాడ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
3 వారాలుగా మంచులోనే కూరుకుపోయిన సైనికులు
- దేశం
- March 12, 2019
లేటెస్ట్
- తెలంగాణలో రివర్స్ గేర్ లో కాంగ్రెస్ పాలన : హరీశ్రావు
- పదేండ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లిచ్చిన్రు: మంత్రి పొన్నం ప్రభాకర్
- సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం: వివేక్ వెంకటస్వామి
- కామారెడ్డిలో మత్తు పదార్థం పట్టివేత.. నలుగురు యువకులు అరెస్ట్
- డూప్లికేట్ పోలీసులపై చర్యలు తీసుకోండి : మెట్టు సాయి కుమార్
- సిద్దిపేటలో 5కే రన్ నిర్వహణ
- పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు
- కూటమి పార్టీలవన్నీ కుటుంబ రాజకీయాలే: ప్రధాని మోదీ
- సింగరేణిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి కృషి చేస్తా: గడ్డం వంశీ కృష్ణ
- న్యాయవాదిపై దాడి చేసినవారిని శిక్షించాలి : మంత్రరాజం సురేశ్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?