లాక్ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కొండెంగలకూ తిప్పలు.. 

లాక్ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కొండెంగలకూ తిప్పలు.. 

రాజస్థాన్: లాక్ డౌన్ వల్ల మనుషులకే కాదు.. కొండెంగలకూ మస్త్ తక్లీఫ్ ​అయితంది. రాజస్థాన్ పుష్కర్ సిటీలోని టూరిస్ట్ ప్లేస్ లల్ల జనాలు పెట్టే తిండితోనే బతుకుతున్న కొండెంగలకు.. లాక్ డౌన్ కారణంగా తిండి కరువైంది. ఇప్పుడు శశికాంత్ శర్మ అనే పూజారి పెడుతున్న తిండితోనే అవి కడుపు నింపుకుంటున్నయి. శనివారం శర్మ తిండి పెడుతుండగా బాగా ఆకలితో ఉన్న రెండు తల్లి కొండెంగలు తమ బిడ్డలతో సహా గాల్లోకి ఎగురుతూనే నోటితో ఫుడ్ అందుకున్నాయి.