రాజస్థాన్: లాక్ డౌన్ వల్ల మనుషులకే కాదు.. కొండెంగలకూ మస్త్ తక్లీఫ్ అయితంది. రాజస్థాన్ పుష్కర్ సిటీలోని టూరిస్ట్ ప్లేస్ లల్ల జనాలు పెట్టే తిండితోనే బతుకుతున్న కొండెంగలకు.. లాక్ డౌన్ కారణంగా తిండి కరువైంది. ఇప్పుడు శశికాంత్ శర్మ అనే పూజారి పెడుతున్న తిండితోనే అవి కడుపు నింపుకుంటున్నయి. శనివారం శర్మ తిండి పెడుతుండగా బాగా ఆకలితో ఉన్న రెండు తల్లి కొండెంగలు తమ బిడ్డలతో సహా గాల్లోకి ఎగురుతూనే నోటితో ఫుడ్ అందుకున్నాయి.
లాక్ డౌన్తో కొండెంగలకూ తిప్పలు..
- దేశం
- June 6, 2021
లేటెస్ట్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కేసీఆర్, కేటీఆర్ ను అరెస్ట్ చేయాలి: వివేక్ వెంకటస్వామి
- Aavesham OTT: మలయాళం బ్లాక్బస్టర్ ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సొంతంగా కంపెనీ పెట్టి.. 500 మందికి ఉపాధి ఇస్తున్నా: గడ్డం వంశీకృష్ణ
- 24 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేస్తున్నం : సుదర్శన్రెడ్డి
- ఇంటింటికీ కాంగ్రెస్ పథకాలను తీసుకెళ్లాలి : మదన్మోహన్
- బీర్కూర్ లో గజ్జెలమ్మ జాతర ప్రారంభం
- హిందువులు భయపడేలా కాంగ్రెస్ మేనిఫెస్టో : ధర్మపురి అర్వింద్
- కేసు మూసివేతకు యత్నం..సూరారం ఎస్ఐ సస్పెన్షన్
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- బాల్య వివాహాలు చేస్తే కేసులు పెడతం : నారాయణ రెడ్ది
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- రామాలయంలో డీజీపీ పూజలు
- కరీంనగర్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే: మంత్రి పొన్నం
- తప్పులు పెద్దగా.. నిజాలు చిన్నగానా : రాందేవ్ పై యాడ్స్ పై సుప్రీంకోర్టు అసహనం