గాంధీ ఫ్యామిలీపై స్మృతీ ఇరానీ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గాంధీ ఫ్యామిలీపై స్మృతీ ఇరానీ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అమేథీ: గాంధీ కుటుంబం ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమేథీ నియోజకవర్గాన్ని రాజకీయంగా వాడుకున్నారే తప్ప.. అభివృద్ధి చేయలేదని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. ‘‘ఈ ఫ్యామిలీ దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయాలు చేస్తోంది. కానీ నియోజకవర్గంలోని పేదలను పట్టించుకోలే. తమ ప్రయోజనాల కోసం అమేథీలో రాజకీయాలు చేసి, సొంత ఖజానా నింపుకున్నరు”అని ఆరోపించారు. అమేథీలో సమస్యల గురించి రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎప్పుడూ మాట్లాడలేదని, ఇక్కడి ప్రజలను గాంధీ ఫ్యామిలీ మోసం చేసిందని అన్నారు.