యూపీలో అఖిలేశ్ యాదవ్ ఎన్నికల ప్రచారం

యూపీలో అఖిలేశ్ యాదవ్ ఎన్నికల ప్రచారం

యూపీలోని ఫాజిల్ నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఫాజిల్ నగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు అఖిలేష్. స్వామిప్రసాద్ మౌర్య ముందే వస్తే 5 సంవత్సరాలు చెడు రోజులు చూసే వాళ్లం కాదన్నారు. 2011 నుంచి తాను ఎదురు చూస్తున్నానన్నారు. 2017లో ఆయన మాతో కలిసి ఉంటే ఈరోజు యూపీ మరింత ముందుకు వచ్చేదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పట్టాలను ప్రజలను తొలగిస్తారన్నారు అఖిలేష్. బీజేపీ సర్కార్ ప్రభుత్వం రంగ సంస్థలను అమ్మకానికి పెడుతుందన్నారు ఎస్పీ చీఫ్.