హైదరాబాద్: గోవద నిషేదమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని.. ఆ ఆదేశాలను మన రాష్ట్రంలో అమలు చేయాలని.. గవర్నర్, ముఖ్యమంత్రి, డీజీపీలకు లేఖలు రాశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందువులు దైవంతో కొలిచే ఆవులను హైదరాబాద్ లో వదిస్తున్నారన్నారు. బక్రీ-ఈద్కు కనీసం 15 రోజుల ముందు నుంచే గోవదను ఆపాలని..ప్రభుత్వం ఆవు వధను శాంతియుతంగా నిరోధించవచ్చన్నారు. దయచేసి బక్రిద్ వరకు GHMC పారా మిలటరీ దళాలను ఏర్పాటు చేయాలని.. రోడ్డు పక్కన పశువుల అమ్మకాలకు అనుమతించవద్దన్నారు. లేదంటే కరోనా విజృంభించే అవకాశం ఉందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్.
సుప్రీం ఆదేశాల మేరకు గోవదను ఆపాలి
- హైదరాబాద్
- July 18, 2020
లేటెస్ట్
- బీఆర్ఎస్ అడ్డగోలుగా దోచుకుంది : భట్టి విక్రమార్క
- ఖమ్మం ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం : రాందాస్ నాయక్
- ఖమ్మం అభివృద్ధికి బీజేపీని గెలిపించాలి : కమల్ చంద్ర భంజ్ దేవ్
- మత విద్వేషాలు రెచ్చ గొడుతున్న మోదీ : తుమ్మల నాగేశ్వరరావు
- కాంగ్రెస్ లో చేరిన నారాయణపేట మున్సిపల్ చైర్పర్సన్
- అవినీతి ఉబిలో బీజేపీ పుస్తకావిష్కరణ
- రాజ్యాంగం ఉండాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలి : జూపల్లి కృష్ణారావు
- వనపర్తిలో 72 గంటల పాటు నిఘా ఉంచాలి : తేజస్ నందలాల్ పవార్
- ఇందిరమ్మ ఇల్లు లేని ఊరే లేదు : వంశీచంద్రెడ్డి
- కరీంనగర్లో వాహన తనిఖీలు
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- అక్షయ తృతీయ రోజున గ్రహాల మార్పు.. మేషరాశిలోకి బుధుడు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..