కాలేజ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

కాలేజ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. శ్రీ మేధావి జూనియర్  కాలేజ్ బిల్డింగ్ పై నుంచి  దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థినికి తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న విద్యార్థిని మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిజామాబాద్ రూరల్ పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.