
కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూ స్టూడెంట్ యూనియన్ లీడర్లకు నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పించాలని పలు స్టూడెంట్ యూనియన్ల లీడర్లు డిమాండ్ చేశారు. జేఎన్టీయూ జేఏసీ వ్యవస్థాపకుడు కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం వర్సిటీ క్యాంపస్లో పలు విద్యార్థి సంఘాల నాయకులు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు జవ్వాజి దిలీప్, అంబటి తేజ, బోయపల్లి అశోక్గౌడ్, ఎర్రవెల్లి జగన్, లకావత్ భానుప్రకాశ్నాయక్, స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం నాయకులు రాహుల్నాయక్, శివకృష్ణ, దుర్గాప్రసాద్, సాగర్నాయక్, ఎన్టీవీఎస్ నాయకులు పవన్కుమార్, రోషన్, జాక్ నాయకులు తేజ, శ్రావణ్కుమార్, బంజార విద్యార్థి సంఘం నాయకులు శశికుమార్, సురేశ్, రవి, కార్తీక్ పాల్గొన్నారు.