నేటి నుంచి ఆన్ లైన్ లో పరీక్షల చిట్కాలు

నేటి నుంచి ఆన్ లైన్ లో పరీక్షల చిట్కాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ‘పది’ విద్యార్థులకు, పోలీస్​ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థు లకు రాష్ట్ర విద్యాశాఖ, టీ శాట్  ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఆన్​లైన్​ క్లాసులుం టాయని టీ శాట్‌ సీఈవో ఆర్ శైలేష్​రెడ్డి తెలిపారు. పది విద్యార్థులకు ‘పరీక్షల చిట్కాలు’ పేరుతో అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. దీంతో 5.3లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు మ్ యాథమెటి క్స్, మార్చి2,5,6 తేదీల్లో వరుసగా సైన్స్, సోషల్ స్టీడీస్, ఇంగ్లీష్​, ఏడున ఇతర భాషా సబ్జెక్టులపై అవగాహన కా ర్యక్రమాలు ఉంటాయన్నారు.