హైదరాబాద్, వెలుగు: ‘పది’ విద్యార్థులకు, పోలీస్ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థు లకు రాష్ట్ర విద్యాశాఖ, టీ శాట్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఆన్లైన్ క్లాసులుం టాయని టీ శాట్ సీఈవో ఆర్ శైలేష్రెడ్డి తెలిపారు. పది విద్యార్థులకు ‘పరీక్షల చిట్కాలు’ పేరుతో అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. దీంతో 5.3లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు మ్ యాథమెటి క్స్, మార్చి2,5,6 తేదీల్లో వరుసగా సైన్స్, సోషల్ స్టీడీస్, ఇంగ్లీష్, ఏడున ఇతర భాషా సబ్జెక్టులపై అవగాహన కా ర్యక్రమాలు ఉంటాయన్నారు.
నేటి నుంచి ఆన్ లైన్ లో పరీక్షల చిట్కాలు
- లైఫ్
- March 1, 2019
లేటెస్ట్
- కేజ్రీవాల్ ప్రతిష్టకు కాల పరీక్ష
- రేప్ కేసులో క్రికెటర్ లామిచానె శిక్ష రద్దు
- బీజేపీకి 400 సీట్లు వస్తే.. భారత్లో పీవోకే విలీనం : హిమంత
- పెండింగ్ సమస్యలు పరిష్కరించండి
- మారిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపురేఖలు
- ఐఎల్టీ20 బరిలో రాయుడు
- ప్రణయ్ తొలి రౌండ్లోనే ఔట్
- మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు