Nalgonda

ఏ పథకం తెచ్చినా టీఆర్ఎస్ కు మిగిలేది ఓటమే

మునుగోడు ఉప ఎన్నిక వల్లే గిరిజన బంధు ఏ పథకం తెచ్చినా టీఆర్ఎస్ కు మిగిలేది ఓటమే: రాజగోపాల్ రెడ్డి సంస్థాన్ నారాయణపురం, వెలుగు: హుజూరాబాద్ ఉప

Read More

నల్లగొండ జిల్లాలో దారుణం

నల్గొండ జిల్లాలో ఓ మహిళ పట్ల గ్రామస్థులు దారుణంగా వ్యవహరించారు. ఓ యువకుని మరణానికి కారణమైందంటూ దాష్టీకం ప్రదర్శించారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘట

Read More

చండూరులో గడపగడపకూ కాంగ్రెస్

నల్లగొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఇవాళ చండ

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రతి 100 మంది గర్భిణుల్లో 73 మందికి సిజేరియన్లు ఐదేళ్లలో 53,71 మంది డెలివరీ అయితే 38,767 మందికి సిజేరియన్ డెలవరీలే యాదాద్రి జిల్లాలో రోజుకు 22

Read More

మునుగోడు ప్రజలు డబ్బుకు లొంగరు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మునుగోడు, (నల్గొండ జిల్లా) : మునుగోడు ప్రజలు సిద్ధాంతాలకు, భావజాలాలకే తప్ప డబ్బుకు లొంగరని సీఎల్పీ నేత భట్టి

Read More

చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు

విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ విలీనం పైన కొందరు చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని విద్యుత్ శ

Read More

నాసిరకంగా బ్రిడ్జి నిర్మాణం.. లోకాయుక్తకు గ్రామస్తుల ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లా: బ్రిడ్జి నిర్మాణం నాసిరకంగా జరుగుతుండడంపై గ్రామస్తులు నేరుగా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ప్రజోపయోగకరమైన బ్రిడ్జి నిర్మాణ పన

Read More

నా జీవితంలో ఇంత గలీజు రాజకీయాలు చూడలే

మునుగోడు (నల్గొండ జిల్లా): త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత

Read More

నెరవేరని మంత్రి హామీ

సూర్యాపేట : ‘పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం, సూర్యాపేట జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, ఆఫీసర్లు ప్రపోజల్స్‌&

Read More

మునుగోడులో వ్యూహం మార్చిన కాంగ్రెస్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంపై ఫోకస్ మునుగోడు, (నల్గొండ జిల్లా): మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూ

Read More

కేసీఆర్ పచ్చి అబద్దాల కోరు.. 

కేసీఆర్ స్కాములు చేసి సొంత ఆస్తులు పెంచుకుండు సొంత డబ్బుల్తో జనానికి సహాయం చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి దుబ్బాక, హుజూరాబాద్ స్ఫూర్తితో పనిచేయ

Read More

తీసేసిన నాయకులు.. ఎవరు ఎవరిని కలిస్తే ఏముంది

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామిని కేసీఆర్ కలవడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. &l

Read More

మూడు నెలల్లోనే ఇవ్వాల్సిన డబ్బులు 7 నెలలైనా రాలే

సూర్యాపేట జిల్లాలో 70 మంది బాధితులు, రూ. కోటి పెండింగ్‌‌‌‌‌‌‌‌ నిధులు లేవంటున్న ఆఫీసర్లు సూర్యాపేట,

Read More