Nalgonda

రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే టీఆర్ఎస్ ఔట్

టీఆర్ఎస్ సర్కారును కూకటివేళ్లతో పెకిలించేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీలో చేరారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మునుగోడు ఉప

Read More

కేసీఆర్ అహంకారానికి ప్రజలకు మధ్య యుద్ధమిది

మునుగోడులో ధర్మం గెలుస్తుందని, కేసీఆర్ పతనం అక్కడి నుంచే ప్రారంభమైతదని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీ మునుగోడు సమరభేరీ సభలో మ

Read More

కేసీఆర్ను మునుగోడులో ఓడగొడ్తం

మునుగోడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  అన్నారు.  ప్రజలు ఇచ్చిన

Read More

బావుల దగ్గర మీటర్లు పెడ్తరన్న ప్రచారం అబద్దం

కేంద్ర మంత్రి అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మునుగోడు సమరభేరి సభకు బయలు దేరారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన సభాస్థలికి చేరుకోనున్నారు. అమిత్

Read More

భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి

స్వామి వారి దర్శనానికి 4 గంటల సమయం స్పెషల్ దర్శనాని 2 గంటల సమయం యాదగిరిగుట్ట: వారాంతపు సెలవురోజు కావడంతో యాదాద్రి లక్ష్మినరసింహస్వామి క్షేత్

Read More

మునుగోడులో నన్ను ఆగం చేయకున్రి

మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు.. బతుకు దెరువు ఎన్నిక అని కేసీఆర్ అన్నారు. మునుగోడులో బీజేపీకి ఓటు పడితే బాయికాడ మీటర్ పడ్తదని అన్నారు. మీటర్లు పెట్

Read More

ఇతర పార్టీల  ప్రతినిధులకు సకల మర్యాదలు

మునుగోడులో సొంత నేతలపై టీఆర్ఎస్ నిఘా ఎలక్షన్ల దాకా నేతలను కాపాడుకోవడానికి... పక్క పార్టీల వాళ్లకు వరాలు.. సొంత పార్టీ వాళ్లకు  బెదిరింప

Read More

ఉప ఎన్నిక షెడ్యూల్‌‌కు ముందే పొలిటికల్ హీట్

మునుగోడులో పోటాపోటీ సభలు ఇయ్యాల కేసీఆర్​.. రేపు అమిత్​ షా రాక భారీ బహిరంగ సభలకు టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ ఏర్పాట్లు ఉప ఎన్నిక

Read More

మునుగోడులో రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సభ

మునుగోడులో టీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి మునుగోడుకు రోడ్డు మార్గంలో బయలు దే

Read More

ధనబలంతో మునుగోడులో గెలవాలని చూస్తుండు

సీఎం కేసీఆర్ వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాళ్లలో కట్టె పెట్టే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభకు అ

Read More

పోడు భూములపై కేసీఆర్ ప్రకటన చేయాలె

యాదాద్రి భువనగిరి  : సీఎం కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో సంస్థాన్ నారాయణపురం రాచకొండ తండావాసులు ఆందోళనకు సిద్ధమయ్యారు. గిరిజనులకు పోడు భూములు ఇ

Read More

మునుగోడు ఉప ఎన్నికతో అవినీతిపాలనకు చరమగీతం

యాదాద్రి భువనగిరి : మునుగోడు ఉప ఎన్నికలతో రాష్ట్రంలో కుటుంబ అవినీతి పాలనకు చరమ గీతం పాడాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చార

Read More

టీఆర్ఎస్లో కోవర్టుల భయం 

మునుగోడు నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి కొత్త టెన్షన్ మొదలైంది. ఉప ఎన్నికల సమరం రోజు రోజుకూ వేడెక్కుతుంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి కోవర్టుల భయ

Read More