
CM KCR
సింగరేణి కార్మికులకు బోనస్..లాభాల్లో 32 శాతం వాటా
సింగరేణి కార్మికులకు శుభవార్త. సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సింగరేణి సంస్థ లాభాలను కార్మికులకు పంచాలని సీఎం కేసీఆర
Read Moreచొప్పదండి అభ్యర్థిని మార్చాలని.. బీఆర్ఎస్ నాయకుల నిరసన
జగిత్యాల జిల్లా చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలని... నియోజకవర్గంలో ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోయిందని బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సుంకే రవి
Read Moreతెలంగాణ ప్రజలకు కేసీఆరే గ్యారంటీ, వారంటీ : మంత్రి హరీష్ రావు
సిద్దిపేట : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టిందన్నారు మంత్రి హరీష్ రావు. కాపీ కొట్టినా సరిగా కాపీ కొట్టలేదన్నారు. మాటలు చెప్పేవాళ్
Read Moreపీవోపీ గణేష్ విగ్రహాల నిమజ్జనంపై సర్వత్రా ఉత్కంఠ
పీవోపీ గణేష్ విగ్రహాల నిమజ్జనంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీ, పోలీసులు అధికారులు సందిగ్ధంలో పడ్డార
Read Moreగవర్నర్కు రాజకీయాలు ఆపాదించడం సరికాదు : బండి సంజయ్
కరీంనగర్ : తెలంగాణ గవర్నర్ తమిళిసైకు రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఫైలు పంపినా గుడ్డిగా ముద్ర వ
Read Moreఆలేరు ఎమ్మెల్యేకు రూ.10వేల జరిమానా విధించిన హైకోర్టు
హైదరాబాద్ : ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫిడవిట్ లో ఆస్త
Read Moreరాష్ట్రంలో 17సార్లు పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి : కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో 17 సార్లు ఎగ్జామ్ పేపర్స్ లీకేజీ అయ్యాయని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. గత తొమ్మిది సంవత్
Read Moreగణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసుల హై సెక్యూరిటీ
గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్
Read Moreగవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది : ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. గవర్నర్ తీరు చాలా బాధాకరం అన్నారు.
Read Moreనీళ్లియ్యనోళ్లకు ఓటు అడిగే హక్కు లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ, వెలుగు: నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీళ్లివ్వని బీఆర్ఎస్ నేతలకు ఓటు అడిగే హక్కు లేదని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నార
Read Moreబీఆర్ఎస్ లీడర్లకు నిరసన సెగ
నిజాంసాగర్ (ఎల్లారెడ్డి), వెలుగు: నిజాంసాగర్మండలంలోని మల్లూర్లో సోమవారం బీఆర్ఎస్లీడర్లకు నిరసన సెగ తగిలింది. గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభిం
Read Moreరుణమాఫీ చేస్తలేరని కెనరా బ్యాంకు ఎదుట రైతుల బైఠాయింపు
అడ్డుపడ్డ పోలీసుల కాళ్లపై పడ్డ అన్నదాతలు నల్గొండ అర్బన్, వెలుగు : రుణమాఫీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చి నెలలు గడుస్తున్నా బ్యాంకర్లు పట్టించుక
Read Moreగౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభానికి పర్యావరణ చిక్కులు
ప్రాజెక్టు అనుమతులను నిర్లక్ష్యం చేసిన ఫలితం పర్యవేక్షణ కోసం కట్టపై 12 సీసీ కెమెరాల ఏర్పాటు ఎన్నికల వేళ ప్రాజెక్టు ఓపెనింగ్పై నీలి నీడలు
Read More