
CM KCR
కేసీఆర్ చేతిలో రూ.18 లక్షల కోట్ల భూములు
మునుగోడు,వెలుగు: ధరణి పోర్టల్ తెచ్చిన కేసీఆర్ రూ.18 లక్షల కోట్ల విలువైన భూములు ఆక్రమించుకున్నడని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించ
Read Moreమీ పిల్లలకు పదవులు..నిరుద్యోగులు కూలి పనులకా..? : షర్మిల
నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల నిజాంసాగర్(ఎల్లారెడ్డి), వెలుగు : నమ్మకంతో అధికారం అప్పగిస్తే కేసీఆర్రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని మోసం చేశారని వైఎస
Read Moreఆరు నెలల్లో రెండున్నర రెట్లు పెరిగిన ట్రాన్స్ఫార్మర్ ధర
వనపర్తి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ కొత్త కనెక్షన్ల విషయంలో సబ్సిడీ పెంచకపోవడంతో రైతులపై ఆర్థిక
Read Moreఆరోగ్యశ్రీలో కిడ్నీల చికిత్సకే ఏటా వంద కోట్లు ఖర్చు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్ల సంఖ్య 15 వేలకు చేరువైంది. ఇందులో ఆరోగ్యశ్రీ కింద దాదాపు 10 వేల మంది డయాలసిస్ చ
Read Moreకేసీఆర్ వెంట ములాయం అంత్యక్రియలకు వెళ్లిన కవిత
ములాయం సింగ్ అంత్యక్రియలకు హాజరు అనంతరం ఢిల్లీకి వెళ్లిన సీఎం.. మూడ్రోజులు అక్కడే బీఆర్ఎస్ ఆఫీస్ పరిశీలన.. వాస్తుకు అనుగుణంగా రిపేర
Read Moreగండిపేట చెరువు వద్ద పార్క్ను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ, విదేశాల నుంచి ఉపాధి కోసం నగరానికి వస్తున్నారని చెప్పారు. గండిపేట చ
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన కేసీఆర్
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. గ్యారమూర్తి రోడ్లోని ఎస్పీ మార్గ్లో ఉన్న కేత్రి ట్రస్ట్ భవనాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ
Read Moreరాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేయాలి
నిరుద్యోగులను సీఎం కేసీఆర్ దారుణంగా మోసం చేశారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. షర్మిల కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండల కేంద్
Read Moreరాజాసింగ్ పీడీయాక్ట్ కేసులో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగ
Read Moreఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద వీఆర్ఏల ధర్నా..పోలీసుల లాఠీచార్జ్
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. 79 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Moreరాజగోపాల్ రెడ్డి తన స్వార్ధం కోసమే రాజీనామా చేసిండు - సబిత
మునుగోడు అభివృద్ధి బాధ్యత తనదని.. టీఆర్ఎస్ను గెలిపించే బాధ్యత ప్రజలదని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మునుగోడు మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర
Read Moreకవిత బినామీలే లిక్కర్ పాలసీ రూపొందించిన్రు: అర్వింద్
కల్వకుంట్ల కవిత బినామీలు అభిషేక రావు, పిళ్లైలు లిక్కర్ పాలసీ రూపొందించారని బీజేపీ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ఢిల్లీలో 2శాతం ఉన్న లిక్కర్ పాలసీని 12 శాత
Read Moreమునుగోడులో టీఆర్ఎస్ దే విజయం : మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్ : తన సొంత ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాంట్రాక్టుల కోసమే ర
Read More