Farmer\'s

ఓట్లేసి గెలిపించిన వారినే కాంగ్రెస్​ మోసం చేసింది: బీజేపీ ఎల్పీ నేత ఏలేటి

హైదరాబాద్​లో సీట్లు రాలేదని పేదల ఇండ్లు కూలుస్తున్నరు: ఎంపీ అర్వింద్​ రుణమాఫీ చేసింది కొంతే.. చెప్పేదేమో కొండంత: ఎంపీ అరుణ ధర్నాచౌక్​లో బీజేపీ

Read More

రైతాంగానికి కరెంటు అంతరాయం కలగొద్దు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రైతాంగానికి అంతరాయం లేకుండా నాణ్యమైన కరెంట్ సప్లై చేయాలని అధికారులను సదరన్​ డిస్కం సీఎండీ ముషారఫ్​ ఫారూఖీ ఆదేశించారు.

Read More

మల్చింగ్​ పద్ధతిలో పంటల సాగుపై రైతుల మొగ్గు!  : పాలేరు నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో పంటల సాగు

పాలేరు నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో పంటల సాగు ప్రభుత్వం నుంచి ఒక హెక్టర్ కు రూ.16వేల సబ్సిడీ కూసుమంచి, వెలుగు  :  పాలేరు నియోజకవర్గ

Read More

పత్తి దిగుబడిపై రైతుల ఆశలు

ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో పత్తి సాగు 75 లక్షల క్వింటాళ్లు వస్తుందని అంచనా  మరో 15 రోజుల్లో పత్తి ఏరేందుకు ఏర్పాట్లు ఆదిలాబాద్

Read More

నీకసలు ఎంఎస్‌‌పీ ఫుల్ ఫాం తెలుసా... రాహుల్‌‌పై కేంద్రమంత్రి అమిత్ షా ఫైర్

చండీగఢ్: రాహుల్ గాంధీకి అసలు ఎంఎస్‌‌పీ ఫుల్ ఫాం తెలుసా అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ఎంఎస్‌‌పీ పేరుతో రైతులకు మాయమాట

Read More

రైతుల కోసం ‘హలో గోద్రెజ్’ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు : వ్యవసాయ -వ్యాపార సంస్థ గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (జీఏవీఎల్) పంట రక్షణకు ఎప్పటికప్పుడు ఫోన్ కాల్ ద్వారా నిపుణుల సలహాలను అందించడా

Read More

తెలంగాణలో 65 లక్షల 49 వేల ఎకరాల్లో వరి నాట్లు

చివర్లో ఆదుకున్న వర్షాలు.. ప్రాజెక్టులు నిండి పారుతున్న కాలువలు ఈ సారి 5.12 లక్షల ఎకరాల వరిసాగుతో నల్గొండ టాప్‌‌    1,963 ఎ

Read More

చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం : ముజామ్మిల్ ఖాన్

పాలేరు ఎడమ కాల్వ కట్టను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కూసుమంచి, వెలుగు : పాలేరు ఎడమ కాల్వ చివరి ఆయకట్టు వరకు సా

Read More

మాకు ఆ భూములు దక్కేలా లేవు : ఇటుకల పహాడ్ గ్రామ పోడు రైతులు

సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఇటుకల పహాడ్ పోడు రైతుల ఆందోళన వేరే చోట అయినా భూములు ఇప్పించాలని వినతి కాగ జ్ నగర్, వెలుగు: కాగజ్‌నగర్‌ సబ

Read More

బ్యాంకు లావాదేవీలను అడ్డుకున్న  రైతులు

బెజ్జంకి, వెలుగు : రుణమాఫీ అయ్యేంతవరకు బ్యాంకు లావాదేవీలు జరగనీయమని గురువారం మండలంలోని తోటపల్లి ఇండియన్ బ్యాంకు ముందు రైతులు ఆందోళన చేపట్టారు. చుట్టుప

Read More

రైతులకు తీపి కబురు: త్వరలోనే రైతు భరోసా, పంట నష్ట పరిహారం

మెదక్: రైతులకు మంత్రి కొండా సురేఖ తీపి కబురు చెప్పారు. త్వరలోనే రైతు భరోసా, వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు. సిద్దిపేట

Read More

మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ డైరెక్టర్లకు సన్మానం 

ఎల్లారెడ్డిపేట, వెలుగు: రైతులతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి బాధ్యతగా పనిచేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మార్కెట్‌&zw

Read More

ముగ్గురు మంత్రులున్నా.. నీళ్లు లేక పంటలు ఎండుతున్నయ్: హరీశ్ రావు

కాంగ్రెస్  సర్కార్ నిర్లక్ష్యం వల్లే  ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.   ముగ్గురు మంత్రులున్నా

Read More