Farmer\'s
రైతులకు తీపి కబురు: త్వరలోనే రైతు భరోసా, పంట నష్ట పరిహారం
మెదక్: రైతులకు మంత్రి కొండా సురేఖ తీపి కబురు చెప్పారు. త్వరలోనే రైతు భరోసా, వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు. సిద్దిపేట
Read Moreమార్కెట్ కమిటీ డైరెక్టర్లకు సన్మానం
ఎల్లారెడ్డిపేట, వెలుగు: రైతులతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి బాధ్యతగా పనిచేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మార్కెట్&zw
Read Moreముగ్గురు మంత్రులున్నా.. నీళ్లు లేక పంటలు ఎండుతున్నయ్: హరీశ్ రావు
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ముగ్గురు మంత్రులున్నా
Read Moreరైతన్న, నేతన్నలను కాపాడుకుంటం : తుమ్మల నాగేశ్వర్రావు
రూ.2 లక్షలకుపైగా ఉన్న లోన్లను సైతం మాఫీ చేస్తాం యాదాద్రి, వెలుగు : ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినా రైతులు, నేతన్నలను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ లక
Read Moreరైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తా
గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా
Read Moreతడిసిన మక్క.. రైతుకు వ్యథ
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో రైతులు మక్కపంట సాగు చేశారు. శనివారం ఉదయం ఎండ ఎక్కువగా ఉండడంతో మక్కలు ఆరబోశారు. మధ్యాహ్నం ఒక్కసారిగా
Read Moreచెప్పిందేంటి.. చేస్తున్నదేంటి..? కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిందేంటి..? చేస్తున్నదేంటి.
Read Moreపంటలను తెగుళ్ల నుంచి రక్షించుకోవాలి
ములుగు/ వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ప్రస్తుత సీజన్లో వచ్చే తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. ములుగు, వె
Read Moreధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
ములుగు, వెలుగు: 2024-–25 వానకాలం సీజన్ ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ములుగు కలెక్టర్ దివాకర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అ
Read Moreమినీ ట్రాక్టర్ల వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆధునిక కాలానికి అనుగుణంగా రైతులు వ్యవసాయానికి ఎద్దుల స్థానంలో మినీ ట్రాక్టర్లు వాడుకునేలా అవగాహన కల్పించాలని భద్రాద్రికొ
Read Moreరైతుల అరెస్ట్ దుర్మార్గం: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: చలో ప్రజా భవన్కు పిలుపునిచ్చిన రైతులను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని బీఆర్ఎస్ వర్కిం
Read Moreఉసిరిక పల్లిలో భూముల రీసర్వే
శివ్వంపేట, వెలుగు: ట్రిపుల్ఆర్ లో భూములు కోల్పోతున్న రైతుల రికార్డులు సరిగ్గా లేకపోవడంతో ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని ఉసిరి
Read Moreక్వింటాకు రూ.500: రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్
హైదరాబాద్: ఇటీవల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన తెలంగాణ సర్కార్ తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి సన్నాలకు క్వింటాక
Read More












