Farmer\'s

ఒడువని పోడు లొల్లి .. బీఆర్​ఎస్​ సర్కారు తప్పులతో తప్పని తిప్పలు

మంచిర్యాల, వెలుగు : గత బీఆర్ఎస్ సర్కారు చేసిన తప్పులతో మంచిర్యాల జిల్లాలో పోడు భూముల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. పోడు భూములు సాగు చేసుకుంటున్న గి

Read More

సీతారామ ప్రాజెక్ట్  లింక్​ కెనాల్​ ద్వారా నీరు అందించాలి : రైతులు

జూలూరుపాడు, వెలుగు: మండల పరిధిలోని వీరభద్రపురం గ్రామ సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ వద్ద మండలానికి లింక్​ కెనాల్​ ద్వారా చెరువులకు నీరు అందించాలని ఆదివా

Read More

ఆగస్టు 15 లోపే రుణమాఫీ : మైనంపల్లి రోహిత్

చిన్నశంకరంపేట, వెలుగు: రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోపే రుణమాఫీ చేసి తీరుతామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు​ అన్నారు. శనివారం మండల కేంద్రంల

Read More

ఎరువులు, విత్తనాల కొరత రావొద్దు : రాహుల్ ​రాజ్

మెదక్​టౌన్, చిలప్​చెడ్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలని, ఫర్టిలైజర్​షాపుల యజమానులు లైసెన్సులు కలిగి ఉండాలని క

Read More

రాబోయే 4 నెలల్లో రైతుల చేతికి రూ.43 వేల కోట్లు

ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ.. నిధుల సమీకరణ స్పీడప్ ఎఫ్ఆర్​బీఎం పరిధిలో 10 వేల కోట్ల మేర అప్పు  టీజీఐఐసీ నుంచీ నిధులు సేకరించాలని నిర్ణయం త్వర

Read More

తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందాలి

వర్ధన్నపేట, వెలుగు: తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందేలా రైతులు నూతన విధానాలు పాటించాలని వరంగల్​ కలెక్టర్ సత్య శారదా అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచ

Read More

మంత్రి వీడియో కాన్ఫరెన్స్​లో రైతులు అంతంతే..

సమీకరించడంలో విఫలమైన వ్యవసాయ అధికారులు మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా ఎలా ఉండాలన్న అంశంపై రైతుల అభిప్రాయాలను తె

Read More

రైతులతో కలిసి నాటేసిన జనగామ కలెక్టర్

జనగామ జిల్లా కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ వడ్లకొండలో రైతులతో కలిసి వరినాట్లు వేశారు. మంగళవారం వడ్లకొండకు వెళ్లిన ఆయన అక్కడి రైతులతో మాట్లాడారు. ఈ సం

Read More

లేని భూమికి రైతుబంధు..బ్యాంక్ లోన్ కూడా తీసుకున్న అక్రమార్కులు

సూర్యాపేట, వెలుగు:  ధరణిలో లోపాలను అడ్డు పెట్టుకొని భూమి లేకున్నా రెవెన్యూ ఆఫీసర్లు పాస్ పుస్తకాలు మంజూరు చేయగా.. కొందరు అక్రమార్కులు ఆ భూములకు ర

Read More

రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తరు?

హైదరాబాద్, వెలుగు: యాసంగి పంటకు ఎకరాకు రూ.10 వేలు, రైతు భరోసా పథకం కింద రూ.15 వేల సాయం అందించడంలో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్

Read More

కాంగ్రెస్​తోనే రైతు సంక్షేమం.. రుణమాఫీపై తెలంగాణ సర్కారు ​చరిత్రాత్మక అడుగు: రాహుల్ ​గాంధీ

 న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో అన్నదాతలకు రూ.2 లక్షల రుణమాఫీకి తెలంగాణ కేబినెట్​ ఆమోదం తెలపడంపై కాంగ్రెస్​ అగ్రనేతలు స్పందించారు. కాంగ్రెస్​తోనే

Read More

రూ.2 లక్షల రుణమాఫీ ఒకేసారి..సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.. కేబినెట్ నిర్ణయాలు వెల్లడి

విధివిధానాలపై త్వరలోనే జీవో రైతుభరోసాపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ జులై 15 కల్లా కమిటీ నివేదిక..దానిపై అసెంబ్లీలో చర్

Read More

కొత్త తరహా వ్యవసాయంతో రైతులకు లాభాలు

    మునగ సాగు, తేనెటీగలు, కొర్రమీను చేపల పెంపకంపై దృష్టి సారించాలి     భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​ జితేష్​ వి. పాటిల్

Read More