
Hyderabad news
హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళలు..
హైదరాబాద్ లో మహిళలు ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్నారు. ఆది కూడా చెప్పుతో కొట్టుకునే రేంజ్ కి వెళ్ళింది గొడవ. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట
Read Moreహీరో విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ.. బంగారం, డబ్బు మాయం.
• రూ. 2.20 లక్షల విలువైన డైమండ్ రింగ్స్ ఎత్తుకెళ్లిండ్రు • పీఎస్లో ఫిర్యాదు చేసిన హీరో తండ్రి సినీ హీరో విశ్వక్సేన్ సోదరి ఇం
Read Moreకూటమి ప్రభుత్వంలో ఆలయాలకు భద్రత లేదు
అవధూత కాశిరెడ్డి నాయన అన్నదాన సత్రం కూల్చివేత ఏపీలో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. 30 ఏళ్లుగా ఎంతోమంది ఆకలి తీర్చుతున్న నిత్యాన్నదాన సత్రానికి
Read Moreదుండగులను పట్టించిన పట్టించిన ఫోన్ పే.. భూలక్ష్మి ఆలయం యాసిడ్ దాడి ఘటనలో ఇద్దరు అరెస్ట్...
మార్చి 14న సైదాబాద్ లోని భూలక్ష్మి ఆలయంలో అకౌంటెంట్ పై యాసిడ్ దాడి జరిగిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఆదివారం ( మార్చి 16 ) ఇద
Read Moreబేటీ బచావో బేటీ పడావోతో ఆడపిల్లలకు భరోసా..ప్రభుత్వ స్కూల్ బాలికలకు సైకిళ్ల అందజేత
బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతూ సైకిల్ అ
Read Moreఫాజుల్ నగర్ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నీరు
వేములవాడ రూరల్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని ఫాజుల్నగర్ రిజర్వాయర్ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నీరు శనివారం చేరుకుంది. ఈ సం
Read Moreరూ.5 కాయిన్ మింగిన బాలుడు
ఖమ్మం టౌన్, వెలుగు : రూ.5 కాయిన్ను ఓ బాలుడు మింగి అస్వస్థతకు గురైన ఘటన ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల
Read Moreఖమ్మంను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కృషి : తుమ్మల నాగేశ్వరరావు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మున్నేరు నదిపై నిర్మిస్తున్న తీగల వంతెన పరిశీలన ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద
Read More18 ఏండ్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి : జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో 18 ఏండ్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవా
Read Moreఇందిరమ్మ ఇండ్లు నాణ్యతతో నిర్మించాలి : కలెక్టర్ క్రాంతి
పటాన్చెరు, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత, ప్రమాణాలు పాటించాలని కలెక్టర్క్రాంతి సూచించారు. శనివారం ఆమె పటాన్చెరు మండలంలోని రామేశ్వరంబండలో
Read Moreమైనార్టీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది : మాజీ మంత్రి హరీశ్ రావు
రామచంద్రాపురం, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు అన్యాయం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శనివారం తెల్లాపూర్
Read Moreపోస్టాఫీస్ సేవలను వినియోగించుకోవాలి : ఎంపీ రఘునందన్రావు
రామచంద్రాపురం, వెలుగు: పోస్ట్ ఆఫీస్సేవలను ప్రతి పౌరుడు వినియోగించుకోవాలని ఎంపీ రఘునందన్రావు సూచించారు. శనివారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని అంబే
Read Moreవిద్యార్థులకు ఏఐపై అవగాహన అవసరం
నిజాంసాగర్ (ఎల్లారెడ్డి ), వెలుగు : ఆధునిక కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్క విద్యార్థికి అవగాహన అవసరమని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సం
Read More